రాజీ మార్గమే రాజమార్గం – జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా ఎస్పీ డి. జానకి
మహబూబ్నగర్, జూన్ 16: ప్రజలకు త్వరితగతిన, సులభంగా, తక్కువ ఖర్చుతో న్యాయం అందించాలనే లక్ష్యంతో జూన్ 20న నిర్వహించనున్న రెండవ జాతీయ లోక్ అదాలత్ను ప్రజలు, కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ...
