Breaking News

చెర్వుగట్టు బ్రహ్మోత్సవాలను పరిశీలించిన – జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ ఐపీఎస్.

చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాలను సందర్శించి పరిశీలించిన జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ ఐపీఎస్. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఏలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి భద్రతా,బందోబస్తు నిర్వహించాలని అధికారులకు చూచన.

హోలీ పండుగను సంప్రదాయ పద్ధతుల్లో సహజ సిద్ధమైన రంగులతో జరుపుకోవాలి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *