Breaking News

Live

ఎల్లమ్మ జాతర మహోత్సవంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే

ఇల్లంతకుంట, జూన్ 18: ఇల్లంతకుంట మండలం గాలిపల్లి గ్రామంలో ఘనంగా నిర్వహిస్తున్న శ్రీ ఎల్లమ్మ జాతర మహోత్సవంలో జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు...

పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

మహబూబ్‌నగర్, జూన్ 18: మహబూబ్‌నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో కేసులో నిందితుడికి ప్రత్యేక పోక్సో కోర్టు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.1 లక్ష జరిమానా విధిస్తూ...

పోక్సో, హత్య కేసులో సంచలన తీర్పు.. నిందితుడికి 20 ఏళ్ల జైలు, జీవిత ఖైదు

రాజన్న సిరిసిల్ల, జూన్ 17: మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడి, అనంతరం ఆమె హత్యకు కారణమైన నిందితుడికి సిరిసిల్ల పోక్సో కోర్టు కఠిన శిక్ష విధించింది. పోక్సో కేసులో 20 సంవత్సరాల జైలు...

వికారాబాద్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర

వికారాబాద్, జూన్ 16: వికారాబాద్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ స్నేహ మెహ్ర, మంగళవారం వికారాబాద్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి పోలీస్ స్టేషన్ ఆవరణ, రిసెప్షన్ కౌంటర్, లాకప్ రూమ్‌లతో పాటు పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు....

అనారోగ్యంతో మృతి చెందిన ఏఎస్ఐ కుటుంబానికి ‘చేయూత’ కింద రూ.2 లక్షల ఆర్థిక సాయం అందజేసిన జిల్లా ఎస్పీ

నల్గొండ, జూన్ 16: పోలీస్ సిబ్బంది కుటుంబాల సంక్షేమానికి జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ పేర్కొన్నారు. నకిరేకల్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూ...

వార్షిక తనిఖీలలో సంగారెడ్డి డీఎస్పీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

సంగారెడ్డి, జూన్ 16: వార్షిక తనిఖీలలో భాగంగా సంగారెడ్డి సబ్-డివిజనల్ పోలీసు అధికారి (డీఎస్పీ) కార్యాలయాన్ని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ కార్యాలయంలోని రికార్డులు,...

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో 62 గ్రాముల బంగారం చోరీ.. కేసు ఛేదించిన ఖైరతాబాద్ పోలీసులు

హైదరాబాద్: ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో జరిగిన బంగారు ఆభరణాల చోరీ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి దొంగిలించబడిన...

చర్లపల్లి కేంద్ర కారాగారంలో ప్రభుత్వ ఐటీఐ ఏర్పాటుకు వేగంగా సన్నాహాలు.. సన్నద్ధతలను సమీక్షించిన డీజీ సౌమ్య మిశ్రా

జైళ్లలో ఖైదీల పునరావాసం, నైపుణ్యాభివృద్ధికి తెలంగాణ జైళ్ల శాఖ మరో కీలక అడుగు వేస్తోంది. ఖైదీలకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో చర్లపల్లి కేంద్ర కారాగారంలో ప్రభుత్వ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (ఐటీఐ) ఏర్పాటు...

వార్షిక తనిఖీల్లో భాగంగా ఇంద్రకరణ్ పోలీస్ స్టేషన్‌ను పరిశీలించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

సంగారెడ్డి, జూన్ 16: వార్షిక తనిఖీల్లో భాగంగా సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ మంగళవారం ఇంద్రకరణ్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి స్టేషన్ పనితీరు, రికార్డుల నిర్వహణ, సిబ్బంది పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా...

రాజీ మార్గమే రాజమార్గం – జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా ఎస్పీ డి. జానకి

మహబూబ్‌నగర్, జూన్ 16: ప్రజలకు త్వరితగతిన, సులభంగా, తక్కువ ఖర్చుతో న్యాయం అందించాలనే లక్ష్యంతో జూన్ 20న నిర్వహించనున్న రెండవ జాతీయ లోక్ అదాలత్‌ను ప్రజలు, కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ...

Breaking News