సంగారెడ్డి జిల్లాలోని ఎనిమిది మున్సిపాలిటీలలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్..
• బ్యాలెట్ బాక్స్లు స్ట్రాంగ్ రూమ్కు చేరే వరకు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి..• వెబ్కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలించి, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సందర్శించిన చార్మినార్ జోన్-VI డీఐజీ ఎల్.ఎస్. చౌహాన్.•...
