Breaking News

Live

వాలెంటైన్స్ డే సందర్భంగా సైబర్ మోసాలపై హెచ్చరిక.

వాలెంటైన్స్ డే జరుపుకుంటున్న సమయంలో, ఆన్‌లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా పోలీసులు సూచిస్తున్నారు. ఈ వాలెంటైన్స్ డే ను లక్ష్యంగా చేసుకుని, సైబర్ నేరగాళ్లు వివిధ రకాల మోసాలకు పాల్పడే...

రికవరీ చేసిన 32 మొబైల్ ఫోన్ల అందజేత-చంద్రయాణగుట్ట పోలీసులు.

చంద్రయాణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్న 32 మొబైల్ ఫోన్లను క్రైమ్ టీం విజయవంతంగా రికవరీ చేసింది. పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ ఫోన్లను బాధితులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో...

సంగారెడ్డి జిల్లాలోని ఎనిమిది మున్సిపాలిటీలలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్..

• బ్యాలెట్ బాక్స్‌లు స్ట్రాంగ్ రూమ్‌కు చేరే వరకు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి..• వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలించి, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సందర్శించిన చార్మినార్ జోన్-VI డీఐజీ ఎల్.ఎస్. చౌహాన్.•...

నల్లగొండ జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్న మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియ..

నల్లగొండ పట్టణం బోయవాడ లోని ఆదర్శ పోలింగ్ కేంద్రం ను పర్యవేక్షించిన జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్. పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంచనీయా సంఘటనలు చోటుచేసుకోకుండా కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాటు....

ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికలు.

జిల్లాలో సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలలో నిర్వహిస్తున్న ఎన్నికలు ప్రశాంతంగా, కొనసాగుతున్నట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా సిరిసిల్ల,వేములవాడ మున్సిపాలిటిల పరిధిలో ఏర్పాటు చేసిన పలు పోలింగ్ కేంద్రాలను...

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు..

నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన : జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు.. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నల్లగొండ...

దొంగతనం కేసులో ఇద్దరు నిందుతుల అరెస్ట్,రిమాండ్.

దొంగతనం కేసులో ఇద్దరు నిందుతుల అరెస్ట్,రిమాండ్. 30 తులాల వెండి ఆభరణాలు రికవరీ వివరాలు వెల్లడించిన వేములవాడ రూరల్ సి.ఐ శ్రీనివాస్. బోయినపల్లి మండలం వరదవెల్లి గ్రామానికి చెందిన కొంకటి తిరుపతి ఇంట్లో తేదీ...

హైదరాబాద్‌లో భారీ ‘డిజిటల్ అరెస్ట్’ ముఠా గుట్టురట్టు: ముగ్గురు కీలక నిందితుల అరెస్ట్

హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న 'డిజిటల్ అరెస్ట్' మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్ల ముఠాను హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. రూ. 1.07 కోట్ల భారీ సైబర్ మోసానికి పాల్పడిన...

పదో తరగతి విద్యార్థినిపై ఉపాధ్యాయుడి అఘాయిత్యం

శ్రీ చైతన్యలో సంచలనం: పదో తరగతి విద్యార్థినిపై ఉపాధ్యాయుడి అఘాయిత్యం రహస్య వివాహం పేరిట మైనర్‌పై లైంగిక వేధింపులు.. పోక్సో కేసులో టీచర్ రిమాండ్ మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలోని పోచారం ఐటీ కారిడార్ ప్రాంతంలో...

మున్సిపల్ ఎన్నికల నిర్వహిణకు పటిష్టమైన పోలీస్ బందోబస్తు

పోలింగ్ పూర్తయ్యే వరకు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి – మున్సిపల్ ఎన్నికల నిర్వహిణకు పటిష్టమైన పోలీస్ బందోబస్తు - మహబూబాబాద్ జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలలో జరుగుతున్న ఎన్నికల సందర్భంగా ప్రజలు స్వేచ్ఛాయుతంగా, ప్రశాంత...

Breaking News