Breaking News

Live

మైలార్‌దేవ్‌పల్లిలో వరుస ఇళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్.

రాజేంద్రనగర్ జోన్ పరిధిలోని మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు ఒక దొంగను చాకచక్యంగా పట్టుకుని, అతని వద్ద నుండి లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుకు సంబంధించిన వివరాలను రాజేంద్రనగర్ జోన్ డీసీపీ ఎస్....

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక”లో భాగంగా “అరైవ్ అలైవ్”రోడ్డు భద్రత ప్రత్యేక కార్యక్రమాలు.

“ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా “అరైవ్ అలైవ్” రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలను...

(CEIR) టెక్నాలజీ ద్వారా పోయిన 23 మొబైల్ ఫోన్ల రికవరీ మరియు బాధితులకు అందజేత.

కేంద్ర ప్రభుత్వానికి చెందిన సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (CEIR) సాంకేతికతను సమర్థవంతంగా ఉపయోగించి, పహాడీషరీఫ్ పోలీసులు వివిధ ప్రాంతాలలో పోయిన మొత్తం 23 మొబైల్ ఫోన్లను విజయవంతంగా రికవరీ చేశారు. పహాడీషరీఫ్ పోలీస్...

మహిళా భద్రత కోసం ‘షీ నేత్ర టీమ్స్’ జోన్‌కో బృందం చొప్పున 7 ప్రత్యేక టీమ్‌ల ఏర్పాటు.

మహిళల ఆత్మగౌరవానికి, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే రహస్య కెమెరాల గుట్టు రట్టు చేసేందుకు హైదరాబాద్‌ పోలీసు విభాగం సరికొత్త అస్త్రాన్ని సిద్ధం చేసింది. హోటళ్లు, మాల్స్, హాస్టళ్లు, విద్యా సంస్థలతో పాటు వ్యాపార,...

టాస్క్ ఫోర్స్,హెచ్-న్యూ (H-NEW) మరియు స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో ఆకస్మిక డ్రగ్ టెస్టులు.

హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్, ఐపీఎస్ ఆదేశాల మేరకు, 09-04-2026న టాస్క్ ఫోర్స్ మరియు హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (H-NEW) సంయుక్తంగా స్థానిక పోలీసుల సమన్వయంతో ప్రత్యేక తనిఖీలు నిర్వహించాయి....

చెర్లపల్లి సెంట్రల్ జైలులో కొత్త G+1 బారక్ ప్రారంభం

చెర్లపల్లి సెంట్రల్ జైలులో ఖైదీల వసతి సామర్థ్యాన్ని పెంచేందుకు నిర్మించిన నూతన G+1 బారక్‌ను ఈ రోజు ముఖ్య అతిథి డాక్టర్ సౌమ్య మిశ్రా, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ & కరెక్షనల్ సర్వీసెస్...

నకిలీ కరెన్సీ నోట్లతో మోసాలకు పాల్పడుతున్న విదేశీ నిందితుడు అరెస్ట్ – జిల్లా ఎస్పి.

నల్గొండ జిల్లా తిప్పర్తి మండల పరిధిలో నకిలీ ₹500 రూపాయల నోట్ల ఆకారంలో ఉన్న కాగితాల పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్న ఒక నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. A-1: Salman @...

భార్య, ఇద్దరు పిల్లల మృతికి కారణమైన నిందుతుడు అరెస్ట్-జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ips.

ముస్తాబాద్ మండలం మొర్రాయిపల్లి గ్రామానికి చెందిన బోయిని ఆంజనేయులు (27), తండ్రి బాల నరసయ్య, 2007 సంవత్సరంలో భాగ్యలక్ష్మిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు శ్రీనిధి (5 సంవత్సరాలు), నైపున్య (2 సంవత్సరాలు)...

సికా, చంచల్‌గూడలో రిట్రీట్–2026 ముగింపు సమావేశం ఘనంగా నిర్వహణ

సికా (State Institute of Correctional Administration), చంచల్‌గూడలో తెలంగాణ జైళ్ళు & శిక్షణా సేవల శాఖ ఆధ్వర్యంలో “రిట్రీట్–2026” ముగింపు సమావేశం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి గౌరవ ముఖ్య అతిథిగా రాష్ట్ర...

చంచల్గూడ జైలులో మెగా హెల్త్ క్యాంప్ – ఖైదీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వ నూతన అడుగు

చంచల్గూడ సెంట్రల్ జైలులో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమమైన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక”లో భాగంగా మెగా హెల్త్ క్యాంప్ విజయవంతంగా నిర్వహించబడింది. ఖైదీల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ చేపట్టిన ఈ కార్యక్రమం...

Breaking News