Breaking News

Live

భార్యను దారుణంగా హత్య చేసిన భర్త అరెస్ట్.. బహదూర్‌పురా హత్య కేసును వేగంగా ఛేదించిన పోలీసులు

హైదరాబాద్: బహదూర్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన మహిళ హత్య కేసును పోలీసులు వేగంగా ఛేదించారు. భార్య ప్రవర్తనపై అనుమానంతో ఆమెను అతి కిరాతకంగా హత్య చేసిన నిందితుడైన భర్తను పోలీసులు అరెస్ట్...

సాంకేతిక పరిజ్ఞానంతో నేర నియంత్రణ మరింత సమర్థవంతంగా చేపట్టాలి: జిల్లా ఎస్పీ డా. శబరీష్

మహబూబాబాద్: జిల్లాలో నేర నియంత్రణ, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, మత్తు పదార్థాల నిర్మూలన, రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఎస్పీ డా. శబరీష్ పోలీసు అధికారులకు ఆదేశించారు. మహబూబాబాద్ టౌన్ పోలీస్...

దొంగతనాల నివారణకు ప్రత్యేక నిఘా.. పోలీసు అధికారులకు ఎస్పీ సూచనలు

జిల్లా పోలీసు శాఖలో నేర నియంత్రణ, పెండింగ్ కేసుల పరిష్కారం, దర్యాప్తు నాణ్యత మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ జిల్లా పోలీసు అధికారులతో క్రైమ్ రివ్యూ సమావేశం...

గుర్తింపు పత్రాలు చూపించి తమ వాహనాలను తీసుకెళ్లండి: రిజర్వ్ ఇన్స్పెక్టర్ సోములు

మహబూబాబాద్: జిల్లా పోలీసు కార్యాలయంలో అన్‌క్లెయిమ్డ్ (Unclaimed), అన్‌నోన్ (Unknown) ప్రాపర్టీ కింద భద్రపరిచిన వాహనాలను సంబంధిత యజమానులు తమ గుర్తింపు పత్రాలు, వాహన ధ్రువపత్రాలు సమర్పించి స్వాధీనం చేసుకోవాలని రిజర్వ్ ఇన్స్పెక్టర్ సోములు...

దేవరకొండ సీఐ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్

దేవరకొండ, నల్లగొండ జిల్లా: నల్లగొండ జిల్లా పోలీసు శాఖలో పరిపాలనా పనితీరు, కేసుల దర్యాప్తు పురోగతి, రికార్డుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ దేవరకొండ సీఐ కార్యాలయాన్ని...

లాభం కోసం దారుణ హత్య.. ఇద్దరు ప్రమాదకర నేరస్థుల అరెస్ట్

మొబైల్ ఫోన్, రూ.110 కోసం మధ్యప్రదేశ్ కార్మికుడిని రాళ్లతో కొట్టి చంపిన నిందితులు హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. డబ్బు, మొబైల్ ఫోన్...

చెర్లగౌరారంలో ఘనంగా ‘బాల పంచాయతీ’ కార్యక్రమం

పిల్లల్లో నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత పెంపుదలే లక్ష్యం నల్లగొండ: జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కనగల్ మండలం చెర్లగౌరారం గ్రామంలో ‘బాల పంచాయతీ’ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జిల్లా ఉమెన్ సేఫ్టీ వింగ్...

జూన్ 20న జాతీయ లోక్ అదాలత్‌

రాజీ పడదగిన కేసుల పరిష్కారానికి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: ఎస్పీ పరితోష్ పంకజ్ సంగారెడ్డి: ఈ నెల 20న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్,...

వేధింపులను మౌనంగా భరించకండి.. వెంటనే ఫిర్యాదు చేయండి: ఎస్పీ మహేష్ బి. గితే

5 నెలల్లో 14 ఎఫ్‌ఐఆర్‌లు, 16 పెట్టి కేసులు నమోదు చేసిన షీ టీమ్ జిల్లా ప్రతినిధి: మహిళలు, బాలికలు, విద్యార్థినులు ఎలాంటి వేధింపులు ఎదురైనా మౌనంగా భరించకుండా నిర్భయంగా ఫిర్యాదు చేయాలని, బాధితులకు...

ఏసీబీ వలలో మండల సర్వేయర్

రూ.25 వేల లంచం డిమాండ్ కేసులో సర్వేయర్‌తో పాటు ఇద్దరు ప్రైవేట్ అసిస్టెంట్లు అరెస్ట్ కరీంనగర్: భూ సర్వే నిర్వహించి అనుకూల నివేదిక ఇవ్వడానికి రూ.25 వేల లంచం డిమాండ్ చేసిన మండల సర్వేయర్‌ను...

Breaking News