కోట్లాది రూపాయల నష్టం కలిగించిన ఇద్దరు నిందితులను అరెస్టు – జిల్లా ఎస్పి.
ప్రభుత్వానికి చెందిన ధాన్యాన్ని అక్రమంగా విక్రయించి సుమారు రూ.43 కోట్ల మేర నష్టం కలిగించిన ప్రధాన నిందితులను నల్లగొండ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసును Telangana State Civil Supplies Corporation Limited...
