Breaking News

Live

సనత్‌నగర్ బాలుడి హత్య కేసులో నిందితులకు కఠిన శిక్ష.. దర్యాప్తు బృందాన్ని సన్మానించిన సీపీ వీసీ సజ్జనర్

సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడేళ్ల క్రితం సంచలనం సృష్టించిన బాలుడి కిడ్నాప్, దారుణ హత్య కేసులో నిందితులకు కఠిన శిక్ష పడేలా పకడ్బందీగా దర్యాప్తు చేసి, కోర్టులో బలమైన సాక్ష్యాధారాలు సమర్పించిన పోలీస్...

రాయికోడ్‌లో బైక్ దొంగ అరెస్ట్.. 1 బైక్, 2 ఆటోలు స్వాధీనం

సంగారెడ్డి జిల్లా రాయికోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన బైక్ దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి అతడి వద్ద నుండి 1 బైక్‌తో పాటు 2 ఆటో...

మహబూబాబాద్‌లో షీ టీం అవగాహన కార్యక్రమం.. మహిళల భద్రత, సైబర్ మోసాలపై కీలక సూచనలు

మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. పి శబరిష్ ఆదేశాల మేరకు కురవి పోలీస్ స్టేషన్ పరిధిలోని అయ్యగారి పల్లి గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (100 రోజుల పని)...

జనగణన–2027లో ప్రతి కుటుంబం బాధ్యతాయుతంగా పాల్గొనాలి: జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్

భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న జనగణన–2027 కార్యక్రమంలో ప్రతి కుటుంబం బాధ్యతాయుతంగా పాల్గొని తమ కుటుంబ వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రజలకు పిలుపునిచ్చారు. దేశ అభివృద్ధి...

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలపై పోలీసుల ప్రత్యేక నిఘా

రైతులకు ఇబ్బందులు లేకుండా జిల్లా వ్యాప్తంగా పర్యవేక్షణ : ఎస్పీ స్నేహ మెహ్రా జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. జిల్లా ఎస్పీ స్నేహ...

దారుసలాంలో 45 రోజుల ట్రాఫిక్ మళ్లింపులు

ఆర్‌సీసీ డ్రైన్ నిర్మాణ పనులతో కీలక మార్గాల్లో డైవర్షన్లు హైదరాబాద్ దారుసలాం ప్రాంతంలో ఆర్‌సీసీ బాక్స్ డ్రైన్ నిర్మాణ పనుల నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు కీలక మళ్లింపులు ప్రకటించారు. ఎస్‌బీఐ బ్యాంక్ నుండి చాకన్వాడి...

బక్రీద్ పండుగకు సంగారెడ్డి పోలీసులు అలర్ట్

జిల్లావ్యాప్తంగా పీస్ కమిటీ సమావేశాలు.. 24×7 చెక్‌పోస్టులతో కట్టుదిట్టమైన భద్రత బక్రీద్ పండుగ సందర్భంగా సంగారెడ్డి జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆదేశాల...

మహబూబాబాద్‌లో వరి ధాన్యం, మక్కజొన్న కొనుగోలు కేంద్రాలపై ప్రత్యేక నిఘా

రైతులకు ఇబ్బందులు లేకుండా పోలీస్ శాఖ పర్యవేక్షణ : జిల్లా ఎస్పీ డా. శబరీష్ మహబూబాబాద్ జిల్లాలో వరి ధాన్యం, మక్కజొన్న కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ శాఖ...

బక్రీద్ నేపథ్యంలో అక్రమ రవాణాపై ఉక్కుపాదం.. చెక్ పోస్టులను తనిఖీ చేసిన ఎస్పీ స్నేహ మెహ్రా

రాబోయే బక్రీద్ పండుగ సందర్భంగా అక్రమ రవాణాను అరికట్టేందుకు జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ తాండూర్, ధరూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక...

మహిళ మెడలో గొలుసు లాక్కెళ్లిన నిందితుడికి 5 ఏళ్ల జైలు శిక్ష.. రూ.25 వేల జరిమానా విధించిన కోర్టు

హైదరాబాద్‌లో మహిళ మెడలో బంగారు గొలుసు లాక్కొని పరారైన నిందితుడికి కోర్టు ఐదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.25,000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పి. మహేష్...

Breaking News