“డబ్బులు డబుల్” అనే మాయ మాటలు నమ్మొద్దు – సైబర్ మోసాలపై జిల్లా ప్రజలకు ఎస్పీ హెచ్చరిక
మహబూబ్నగర్: "మీ డబ్బులు డబుల్ అవుతాయి", "సెంట్రల్ గవర్నమెంట్ గ్యారెంటీ", "100% సేఫ్ ఇన్వెస్ట్మెంట్" వంటి ఆకర్షణీయమైన ప్రకటనలను నమ్మి పెట్టుబడులు పెట్టవద్దని మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ శ్రీమతి డి. జానకి, ఐపీఎస్ ప్రజలకు...
