Breaking News

Live

సైబర్ నేరాల దర్యాప్తులో మరింత సమర్థత కోసం ప్రత్యేక శిక్షణ.. దర్యాప్తు అధికారులకు టెక్నికల్ ట్రైనింగ్

జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు ప్రత్యేక కార్యక్రమం ప్రస్తుతం రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాలను సమర్థవంతంగా అరికట్టడం, బాధితులకు వేగంగా న్యాయం అందించడం లక్ష్యంగా జిల్లా పోలీసు శాఖ దర్యాప్తు...

రూ.2,100 వివాదం.. యువకుడిపై కత్తులతో హత్యాయత్నం.. 48 గంటల్లో ఇద్దరు నిందితుల అరెస్ట్

హైదరాబాద్, జూలై 9: కేవలం రూ.2,100 బకాయి డబ్బుల వివాదం ఓ యువకుడిపై హత్యాయత్నానికి దారితీసింది. ఈ ఘటనలో 48 గంటల్లోనే ఇద్దరు నిందితులను అత్తాపూర్ పోలీసులు, రాజేంద్రనగర్ టాస్క్‌ఫోర్స్ సంయుక్తంగా అరెస్ట్ చేశారు....

డోర్నకల్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన మహబూబాబాద్ ఎస్పీ డా. శబరీష్.. బాధ్యతాయుత పోలీసింగ్‌పై దిశానిర్దేశం

మహబూబాబాద్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ డాక్టర్ శబరీష్, ఐపీఎస్ బుధవారం డోర్నకల్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ నిర్వహణ, పెండింగ్ కేసుల పురోగతి, రికార్డుల నిర్వహణ, రిసెప్షన్, స్టేషన్ పరిసరాల...

వికారాబాద్ జిల్లా పోలీస్ డ్యూటీ మీట్ రెండో రోజు పోటీలు విజయవంతం.. శాస్త్రీయ దర్యాప్తుపై ఎస్పీ స్నేహ మెహ్రా దృష్టి

వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, ఐపీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా పోలీస్ డ్యూటీ మీట్ రెండో రోజు కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగాయి. ఈ సందర్భంగా ఎస్పీ పోటీలను...

నల్లగొండలో జోనల్ స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ ఎంపిక పోటీలు ప్రారంభం.. రాష్ట్ర స్థాయికి సిబ్బంది ఎంపిక

తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న 3వ తెలంగాణ స్టేట్ పోలీస్ డ్యూటీ మీట్–2026కు సంబంధించి యాదాద్రి జోన్–V పరిధిలోని నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల పోలీసు అధికారులు, సిబ్బందికి జోనల్...

వినాయక చవితి ఏర్పాట్లపై హైదరాబాద్ సీపీ సజ్జనర్ కీలక సూచనలు.. 15 అడుగుల లోపు గణేష్ విగ్రహాల తయారీకి పిలుపు

రాబోయే వినాయక చవితి పండుగ సందర్భంగా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ పిలుపునిచ్చారు. బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీలో బుధవారం భాగ్యనగర్ గణేష్ ఉత్సవ...

కరీంనగర్ జోనల్ డ్యూటీ మీట్-3లో రాజన్న సిరిసిల్ల పోలీసుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి ఎంపిక

కరీంనగర్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఈ నెల 7, 8 తేదీల్లో నిర్వహించిన జోనల్ స్థాయి పోలీస్ డ్యూటీ మీట్-3లో రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు. పలు సాంకేతిక,...

57% మార్కుల నుంచి ఐపీఎస్‌ వరకు.. సమీర్‌ శర్మ స్ఫూర్తిదాయక ప్రయాణం

న్యూఢిల్లీ: మార్కులే జీవితాన్ని నిర్ణయిస్తాయని చాలా మంది భావిస్తుంటారు. కానీ తక్కువ మార్కులు, వరుస వైఫల్యాలు కూడా విజయానికి అడ్డంకి కావని ఐపీఎస్‌ అధికారి సమీర్‌ శర్మ తన జీవితంతో నిరూపించారు. పదో తరగతిలో...

హైదరాబాద్‌లో రూ.7.48 లక్షల వ్యాపార మోసం కేసు ఛేదించిన గోషామహల్ పోలీసులు.. ఇద్దరు అరెస్ట్

హైదరాబాద్, జూలై 6: ధాన్యాలు, పప్పుల సరఫరా పేరిట ఓ వ్యాపారిని రూ.7,48,367 మేర మోసం చేసిన ఇద్దరు నిందితులను గోషామహల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని, నేరానికి ఉపయోగించిన రెండు...

నేర పరిశోధన, ప్రాసిక్యూషన్ నాణ్యత పెంపుదలే లక్ష్యం: ప్రాసిక్యూషన్ సమీక్షా కమిటీ సమావేశానికి అదనపు పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ అధ్యక్షత

హైదరాబాద్, జూలై 5: హైదరాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ (క్రైమ్స్ & సిట్) ఎం. శ్రీనివాస్ అధ్యక్షతన జూలై 4, 2026 సాయంత్రం వారి కార్యాలయంలో ప్రాసిక్యూషన్ సమీక్షా కమిటీ (Prosecution Review Committee)...

Breaking News