రోడ్డుపై చెల్లాచెదురైన ధాన్యాన్ని సేకరించి రైతుకు అండగా నిలిచిన ట్రాఫిక్ పోలీసులు
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అండర్ బ్రిడ్జి వద్ద మానవత్వాన్ని చాటిన ఘటన చోటుచేసుకుంది. ఓ రైతు తీసుకెళ్తున్న ధాన్యం బస్తా ప్రమాదవశాత్తూ జారి రోడ్డుపై చెల్లాచెదురవగా, అక్కడ విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసు సిబ్బంది...
