Breaking News

Live

ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమం: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా...

హైదరాబాద్‌లో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు.. విక్రేతతో పాటు ముగ్గురు వినియోగదారుల అరెస్ట్

హైదరాబాద్‌లో డ్రగ్స్ నిర్మూలనకు పోలీసులు చేపడుతున్న చర్యల్లో భాగంగా హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (HNEW) మరియు పంజాగుట్ట పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ఒక డ్రగ్ విక్రేతతో పాటు ముగ్గురు వినియోగదారులను అరెస్ట్...

హైదరాబాద్‌లో చిన్నారుల కోసం ‘రోడ్డు భద్రత వేసవి శిబిరం–2026’ ప్రారంభం

హైదరాబాద్‌లో చిన్నారుల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో ‘రోడ్డు భద్రత వేసవి శిబిరం–2026’ను ఘనంగా ప్రారంభించారు. గోషామహల్‌లోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్...

ప్రజా సమస్యల తక్షణ పరిష్కారమే లక్ష్యం: జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్

నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే పోలీస్ గ్రీవెన్స్ డే కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రజల నుండి నేరుగా ఫిర్యాదులు స్వీకరించి వారి సమస్యలను పరిశీలించారు. జిల్లాలోని...

బక్రీద్ పండుగ ప్రశాంత నిర్వహణకు చర్యలు.. బీఫ్ షాపుల యజమానులతో డీఎస్పీ కె. శివరాం రెడ్డి సమీక్ష సమావేశం

బక్రీద్ పండుగను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో డీఎస్పీ కె. శివరాం రెడ్డి స్థానిక కార్పొరేటర్లు, ముస్లిం మత పెద్దలు, పండుగ నిర్వాహకులు మరియు బీఫ్ షాపుల...

రహదారులపై ధాన్యం ఆరబోస్తే కఠిన చర్యలు తప్పవు: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

సంగారెడ్డి జిల్లా : రహదారులపై ధాన్యం ఆరబోయడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ హెచ్చరించారు. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.....

హైదరాబాద్‌లో మే 10న ప్రధాని మోదీ భారీ బహిరంగ సభ.. 2 వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత

హైదరాబాద్‌లో మే 10న నిర్వహించనున్న ప్రధానమంత్రి Narendra Modi భారీ బహిరంగ సభకు నగర యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. సభ నేపథ్యంలో భద్రత, ట్రాఫిక్ నియంత్రణపై నగర పోలీస్ కమిషనర్ సుమతి...

నల్లగొండ పోలీసుల భారీ సక్సెస్.. 104.5 కేజీల గంజాయి స్వాధీనం

ఇద్దరు అంతర్ రాష్ట్ర నిందితుల అరెస్ట్.. రూ.52.5 లక్షల విలువైన గంజాయి పట్టివేత Nalgonda Police జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనకు చేపడుతున్న ప్రత్యేక చర్యల్లో భాగంగా కేతేపల్లి పోలీసులు భారీ గంజాయి స్మగ్లింగ్ ముఠాను...

పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

సమర్థవంతమైన దర్యాప్తు చేసిన పోలీసు అధికారులను అభినందించిన జిల్లా ఎస్పీ Mahabubnagar Special Sessions Court కీలక తీర్పు వెలువరించింది. 2020లో నమోదైన పోక్సో కేసులో నిందితుడైన కుర్రావత్ రమేష్ (25)పై నేరం రుజువుకావడంతో...

నిర్మాణ భవనాల యజమానులమంటూ రూ.16 లక్షల మోసం.. ఇద్దరు నిందితుల అరెస్ట్

నిర్మాణంలో ఉన్న భవనాలకు తామే యజమానులమని నమ్మించి రెడీమిక్స్ కాంక్రీట్ సరఫరాదారులను మోసం చేస్తున్న ఇద్దరు నిందితులను కొత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి నగదు, కారు, సెల్ ఫోన్లను స్వాధీనం...

Breaking News