Breaking News

Live

సంగారెడ్డి మహిళా పోలీస్ స్టేషన్, సీసీఎస్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

సంగారెడ్డి: సంగారెడ్డి మహిళా పోలీస్ స్టేషన్‌తో పాటు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్)ను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, సిబ్బంది బ్యారక్,...

నకిలీ కరెన్సీ ముఠా బట్టబయలు.. ఇద్దరు అరెస్ట్, ప్రింటర్-స్కానర్ సహా సామగ్రి స్వాధీనం

నల్గొండ: నకిలీ కరెన్సీ నోట్లను తయారు చేసి రద్దీగా ఉండే దుకాణాలు, సంతలు, వృద్ధులు నిర్వహించే షాపులను లక్ష్యంగా చేసుకుని చలామణి చేస్తున్న ఇద్దరు నిందితులను చండూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద...

వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహణ.. ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ స్నేహ మెహ్రా

వికారాబాద్: వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, ఐపీఎస్ ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి...

కొత్త విద్యా సంవత్సరానికి విద్యార్థులకు నల్గొండ ఎస్పీ కీలక సూచనలు.. రోడ్డు, సైబర్ భద్రతపై ప్రత్యేక దృష్టి

నల్గొండ, జూన్ 15: పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులు భద్రత, క్రమశిక్షణ, బాధ్యతతో కొత్త విద్యా సంవత్సరాన్ని ప్రారంభించాలని నల్గొండ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ పిలుపునిచ్చారు....

మంత్లీ క్రైమ్ రివ్యూ మీటింగ్ నిర్వహించిన సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్

త్వరితగతిన నాణ్యమైన దర్యాప్తు పూర్తి చేసి బాధితులకు అండగా నిలవాలి – అధికారులకు ఎస్పీ ఆదేశాలు సంగారెడ్డి, జూన్ 12: సంగారెడ్డి జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మంత్లీ క్రైమ్ రివ్యూ...

యాలాల పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా

వికారాబాద్: వార్షిక తనిఖీలలో భాగంగా వికారాబాద్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) స్నేహ మెహ్రా, యాలాల పోలీస్ స్టేషన్‌ను సందర్శించి పోలీస్ స్టేషన్ పనితీరు, రికార్డుల నిర్వహణ, ప్రజా సేవల అమలు తీరును సమీక్షించారు....

తిప్పర్తి హత్య కేసును ఛేదించిన నల్లగొండ జిల్లా పోలీసులు.. ఇద్దరు నిందితుల అరెస్ట్

నల్లగొండ: తిప్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని కేశరాజుపల్లి శివారులో నిర్మాణంలో ఉన్న వెంచర్ ప్రాంతంలో యువకుడు బోథ్ సాయి కుమార్ హత్యకు గురైన కేసును నల్లగొండ జిల్లా పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు...

మైనర్ బాలిక ఆత్మహత్య కేసు: ఆత్మహత్యకు ప్రేరేపించిన ఆరోపణలపై ఇద్దరు అరెస్ట్

హైదరాబాద్, సైదాబాద్: సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో 17 ఏళ్ల మైనర్ బాలిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో, ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు...

తాళ్లకుంటలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ మహోత్సవం

మంత్రి డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరు నకిరేకల్, జూన్ 12: నకిరేకల్ నియోజకవర్గంలోని కేతపల్లి మండలం తాళ్లకుంట గ్రామంలో భారతరత్న, ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ మహోత్సవం...

భార్యను దారుణంగా హత్య చేసిన భర్త అరెస్ట్.. బహదూర్‌పురా హత్య కేసును వేగంగా ఛేదించిన పోలీసులు

హైదరాబాద్: బహదూర్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన మహిళ హత్య కేసును పోలీసులు వేగంగా ఛేదించారు. భార్య ప్రవర్తనపై అనుమానంతో ఆమెను అతి కిరాతకంగా హత్య చేసిన నిందితుడైన భర్తను పోలీసులు అరెస్ట్...

Breaking News