ప్రజల భద్రతే మా ధర్మం.. సురక్షిత ప్రయాణమే మా లక్ష్యం
“అరైవ్ అలైవ్ – 2026”లో భాగంగా జహీరాబాద్లో ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రారంభం – డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు సంగారెడ్డి జిల్లా, ఫిబ్రవరి 27: రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజల ప్రాణాలను కాపాడాలనే లక్ష్యంతో...
