లాభం కోసం దారుణ హత్య.. ఇద్దరు ప్రమాదకర నేరస్థుల అరెస్ట్
మొబైల్ ఫోన్, రూ.110 కోసం మధ్యప్రదేశ్ కార్మికుడిని రాళ్లతో కొట్టి చంపిన నిందితులు హైదరాబాద్: సికింద్రాబాద్లోని లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. డబ్బు, మొబైల్ ఫోన్...
