Breaking News

Live

సొంత ఇంట్లోనే బంగారు ఆభరణాల దొంగతనం- కుమారుడితో సహా ముగ్గురు నిందితుల అరెస్ట్.

ఈ ఏడాది మార్చి 31న, హఫీజ్ బాబా నగర్‌కు చెందిన మహ్మద్ రహ్మత్ షరీఫ్ (56) కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జనవరి 17న తన భార్య మరియు కుమార్తెకు చెందిన బంగారు...

ఏఎస్ఐ నుండి ఎస్సైగా పదోన్నతి – జిల్లా ఎస్పీ చేతుల మీదుగా చిహ్నం బహుకరణ.

మహబూబ్‌నగర్ జిల్లా డిస్ట్రిక్ట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (DCRB)లో విధులు నిర్వహిస్తున్న మహమ్మద్ మొయిజుద్దీన్ ఏఎస్ఐ (ASI) నుండి ఎస్సై (SI)గా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు అధికారి శ్రీమతి డి.జానకి,...

ప్రజా పాలన, ప్రగతి ప్రణాళికా గ్రామసభలో – జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్.

నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి గ్రామపంచాయతీ ఆవరణంలో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికా గ్రామసభను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ హాజరై గ్రామ...

కల్తీ ఆహారంపై కఠిన చర్యలు… సీపీ సజ్జనర్ హెచ్చరిక

హైదరాబాద్ నగరంలో కల్తీ ఆహారంపై పోలీసులు కఠిన చర్యలు చేపడతామని నగర పోలీసు కమిషనర్ V. C. Sajjanar హెచ్చరించారు. స్వలాభం కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడొద్దని, కల్తీ అనేది వ్యాపారం కాదని సమాజంపై...

తంగళ్ళపల్లి పోలీసులకు పెద్ద సక్సెస్…ముగ్గురు అంతర్ జిల్లా దొంగలు అరెస్ట్!

సిరిసిల్ల జిల్లాలో తంగళ్ళపల్లి పోలీసులకు కీలక విజయం లభించింది. అంతర్ జిల్లా దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనపై రూరల్ సి.ఐ నాగేశ్వరరావు వివరాలు వెల్లడించారు. తంగళ్ళపల్లి...

రోడ్డు ప్రమాద బాధితులను కాపాడితే రూ.25 వేల బహుమతి: ఎస్పీ మహేష్ గితే

జిల్లా, ఏప్రిల్ 02: రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి తక్షణ సహాయం చేసి ప్రాణాలను కాపాడిన వారికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన “రహ్ వీర్ పథకం” కింద రూ.25,000 నగదు పారితోషికంతో పాటు ప్రశంసా...

అక్రమ బేకరీపై దాడి: రూ.2.77 లక్షల సామాగ్రి స్వాధీనం, ఒకరి అరెస్ట్

హైదరాబాద్, ఏప్రిల్ 02: ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి, ఎటువంటి అనుమతులు లేకుండా అపరిశుభ్ర వాతావరణంలో బేకరీ ఉత్పత్తులు తయారు చేస్తున్న కేంద్రంపై హైదరాబాద్ పోలీసులు దాడి చేసి భారీగా సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు....

వీర హనుమాన్ విజయ యాత్రకు హైదరాబాద్‌లో కట్టుదిట్టమైన భద్రత: 3,000 మంది పోలీసులతో బందోబస్తు

హైదరాబాద్, ఏప్రిల్ 02: శ్రీ వీర హనుమాన్ విజయ యాత్రను పురస్కరించుకుని హైదరాబాద్ నగరంలో పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. గౌలిగూడ రామమందిరంలో నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ ఐపీఎస్ ప్రత్యేక...

విద్యార్థులే అతిథులుగా.. ‘సీపీతో ఒక రోజు’

హైదరాబాద్, ఏప్రిల్ 02: ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో పోలీసు వ్యవస్థపై అవగాహన పెంచి, బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో హైదరాబాద్ నగర పోలీసులు ‘సీపీతో ఒక రోజు’ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు....

నార్కట్‌పల్లిలో ప్రజా పాలన గ్రామసభ: సీసీ కెమెరాలు, రోడ్డు భద్రతపై ఎస్పీ శరత్ చంద్ర పవార్ అవగాహన

నల్లగొండ, ఏప్రిల్ 02: నార్కట్‌పల్లి గ్రామపంచాయతీ ఆవరణంలో గురువారం నిర్వహించిన ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికా గ్రామసభలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధి,...

Breaking News