Breaking News

Live

నగర పౌరుల ఆరోగ్యాన్ని హరించివేస్తున్న ఆహార కల్తీని అరికట్టడమే లక్ష్యం – వీసీ సజ్జనర్ ఐపీఎస్.

కల్తీ నివారణ కోసం బేగం బజార్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెచ్-ఫాస్ట్ కార్యాలయాన్ని ఆయన సందర్శించి, అక్కడి పనితీరును సమీక్షించారు. పర్యటనలో భాగంగా కార్యాలయంలోని రిసిప్షన్, ఇన్‌స్పెక్టర్, ఎస్సైల గదులతో పాటు లాకప్‌లు, మహిళా...

ఫిర్యాదుదారులతో ప్రత్యక్షంగా మాట్లాడి ఫిర్యాదులు స్వీకరించిన – జిల్లా ఎస్పీ.

ప్రజల సమస్యలకు త్వరితగతిన పరిష్కారం అందించాలనే ఉద్దేశ్యంతో ప్రతి సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజావాణి (గ్రీవెన్స్ డే) కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ తెలిపారు. ఈ సందర్భంగా...

బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే కార్యక్రమం-జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే.

ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బాధితులకు సత్వర న్యాయం చేయడానికి ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు....

“అరైవ్ అలైవ్” రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు – జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ.

“ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక”లో భాగంగా నిర్వహిస్తున్న రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాల్లో భాగంగా, సంగారెడ్డి పట్టణంలోని నల్సాబ్‌గడ్డలో ఏర్పాటు చేసిన “అరైవ్ అలైవ్” కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, జిల్లా ఎస్పీ...

చాంద్రాయణగుట్ట ట్రాఫిక్ జోన్‌లో ‘Arrive Alive’ అవగాహన కార్యక్రమం-జోయెల్ డేవిస్, ఐపీఎస్.

హైదరాబాద్ చాంద్రాయణగుట్ట ట్రాఫిక్ జోన్ పరిధిలోని మాతృశ్రీ కాలేజ్, సంతోష్‌నగర్‌లో జాతీయ రహదారి భద్రతా మాసం–2026 సందర్భంగా “Arrive Alive – A Campaign for Safer Roads in Telangana” పేరుతో రోడ్డు...

సీఐగా బాధ్యతలు-జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్.

మరిపెడ సీఐగా బాధ్యతలు స్వీకరించి మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ ని మర్యాదపూర్వకముగా కలసిన సీఐ ఎల్.పవన్ కుమార్.

ఆరూర్ గ్రామంలో రోడ్డు సేఫ్టీ కార్యక్రమాలు – జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్.

“ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల ప్రణాళికలో భాగంగా, 1వ రోజు రోడ్డు భద్రతపై జిల్లా వ్యాప్తంగా వివిధ గ్రామాలలో గ్రామ సభలు, గ్రామ స్థాయిలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు...

ప్రతి ఒక్కరి బాధ్యతతోనే రోడ్డు ప్రమాద రహిత సమాజం సాధ్యం – అదనపు ఎస్పీ చంద్రయ్య.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 99 రోజుల ప్రజా పాలన ప్రణాళికలో భాగంగా,రోడ్డు ప్రమాదాల నియంత్రణ,ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంపు కోసం “Arrive Alive” కార్యక్రమం ఏప్రిల్ 13–18 వరకు జిల్లావ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఈకార్యక్రమంలో...

వాహనదారులు, ప్రజల భద్రతకు అరైవ్ అలైవ్ కార్యక్రమాలుఅమలు-ప్రభుత్వవిప్,కలెక్టర్, ఎస్పీ.

రోడ్డుపై వెళ్లే ప్రతి వాహనదారుడు భద్రంగా సామాజిక బాధ్యతగా రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ వెళ్లాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా పోలీస్...

చంచల్గూడ కేంద్ర కారాగారంలో వసతి సామర్థ్య విస్తరణ-డైరెక్టర్ జనరల్ డా. సౌమ్య మిశ్రా,IPS.

హైదరాబాద్లోని చంచల్గూడ కేంద్ర కారాగారంలో కొత్తగా నిర్మించిన బారక్ను ప్రిజన్స్ & కరెక్షనల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ డా. సౌమ్య మిశ్రా, ఐపీఎస్ ప్రారంభించారు. కొత్తగా నిర్మించిన ఈ బారక్తో కారాగారంలో అదనంగా 84...

Breaking News