Breaking News

Live

ఇంటర్ మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు..

సంగారెడ్డి జిల్లా: ఫిబ్రవరి 25 నుండి మార్చి 18 వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పరీక్షల దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ పరితోష్...

తెలంగాణ రాష్ట్ర 4వ పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో సంగారెడ్డి జిల్లా సత్తా

21 పతకాలతో మెరిసిన జిల్లా క్రీడాకారులు – అభినందించిన ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపీఎస్ సంగారెడ్డి జిల్లా సురక్ష ప్రతినిధి: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో వారం రోజుల పాటు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర...

నల్గొండలో పోగొట్టుకున్న 60 మొబైల్ ఫోన్లు రికవరీ

బాధితులకు స్వయంగా అందజేసిన అదనపు ఎస్పీ జి. రమేష్ నల్గొండ: నేటి ఆధునిక కాలంలో మొబైల్ ఫోన్ కేవలం సమాచార సాధనం మాత్రమే కాకుండా వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ లావాదేవీలు మరియు ముఖ్యమైన డేటాను...

‘ఆపరేషన్ ఆక్టోపస్’తో దేశవ్యాప్త సైబర్ ముఠా భగ్నం

16 రాష్ట్రాల్లో దాడులు – 104 మంది అరెస్ట్ – రూ.127 కోట్ల మోసాల బహిర్గతం హైదరాబాద్, ఫిబ్రవరి 24: దేశవ్యాప్తంగా విస్తరించిన భారీ సైబర్ మోసాల నెట్‌వర్క్‌ను Hyderabad City Police ‘ఆపరేషన్...

గోదావరి జలాలపై శాసనసభలో సమగ్ర చర్చ – తెలంగాణ హక్కులు కాపాడుతాం

ములుగు, ఫిబ్రవరి 24: గోదావరి నదీ జలాల వినియోగం, తలెత్తిన వివాదాలు, ప్రాజెక్టుల నిర్మాణం వంటి అన్ని అంశాలపై శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ఒకరోజు సమగ్ర చర్చ నిర్వహిస్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి...

పెళ్లి పేరిట జరిగే మోసాలు, బ్లాక్ మెయిల్స్ పట్ల యువతులు అప్రమత్తంగా ఉండాలి-వీసీ సజ్జనర్.

పెళ్లి ముసుగులో యువతులను మోసగిస్తూ, బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్న వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్, ఐపీఎస్ ఎక్స్ వేదికగా హెచ్చరించారు. కేవలం ప్రేమ వ్యవహారాల్లోనే...

మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్షలు, జరిమానాలు తప్పవు – తస్మాత్ జాగ్రత్త.

సిరిసిల్ల పట్టణ పరిధిలోని మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న డ్రంక్ డ్రైవ్ తనిఖీల్లో పాల్గొన్న సిరిసిల్ల డిఎస్పీ నాగేంద్రచారి. మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి చర్యలపై కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని,జిల్లా ఎస్పీ ఆదేశాల...

ప్రజా సమస్యల తక్షణ పరిష్కారానికి ప్రజావాణి-జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్.

నల్గొండ జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్ డే కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నేరుగా బాధితుల వినతులను స్వీకరించి, వారి సమస్యలను ఓర్పుతో విన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన దాదాపు...

బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే కార్యక్రమం-జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే.

ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బాధితులకు సత్వర న్యాయం చేయడానికి ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు....

Breaking News