Breaking News

Live

తెలంగాణ కొత్త డీజీపీ ఎంపికకు యూపీఎస్సీ ముగ్గురు ఐపీఎస్ అధికారుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది.

తెలంగాణ కొత్త డీజీపీ ఎంపికకు యూపీఎస్సీ కసరత్తు తెలంగాణ తదుపరి డీజీపీ ఎంపిక ప్రక్రియలో భాగంగా యూపీఎస్సీ ముగ్గురు ఐపీఎస్ అధికారుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. సీవీ ఆనంద్ ఐపీఎస్ ,సౌమ్య మిశ్రా...

జిల్లాలో ఇప్పటివరకు 12 కేసులు నమోదు: జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే.ఐపీఎస్.

బాధితుల వద్దకే ఆన్సైట్ ఎఫ్ఐఆర్ ద్వారా కేసుల నమోదు. సంఘటనా స్థలంలోనే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్(FIR). జిల్లాలో ఇప్పటివరకు 12 కేసులు నమోదు: జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే.ఐపీఎస్. ప్రజలకు మరింత వేగవంతమైన, సౌకర్యవంతమైన...

గోషామహల్ డివిజన్‌లోని ఆధ్యాత్మిక ప్రాంతాలలో భద్రత పెంపు – సిసిటివి కెమెరాల ప్రారంభోత్సవం.

గోషామహల్ డివిజన్‌లోని ఆధ్యాత్మిక ప్రాంతాలలో భద్రత పెంపు - సిసిటివి కెమెరాల ప్రారంభోత్సవం. హైదరాబాద్: ప్రజల భద్రతను మెరుగుపరిచే లక్ష్యంతో, గోల్కొండ జోన్ డిసిపి శ్రీ జి. చంద్రమోహన్ ఈరోజు గోషామహల్ పోలీస్ స్టేషన్...

కుల్ల్సుంపురాలో కల్తీ పచ్చళ్ల తయారీ కేంద్రంపై పోలీసుల దాడి; ఇద్దరు నిందితుల అరెస్ట్

కుల్ల్సుంపురాలో కల్తీ పచ్చళ్ల తయారీ కేంద్రంపై పోలీసుల దాడి; ఇద్దరు నిందితుల అరెస్ట్ హైదరాబాద్ | మార్చి 18, 2026: ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ, నిబంధనలకు విరుద్ధంగా కల్తీ పచ్చళ్లను తయారు చేస్తున్న ఒక...

ప్రజల సమస్యల పరిష్కారానికి జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజావాణి నిర్వహణ..

ప్రజల సమస్యల పరిష్కారానికి జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజావాణి నిర్వహణ.. • ఫిర్యాదుదారులతో ప్రత్యక్షంగా మాట్లాడి ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ.• సమస్యల పరిష్కారానికి సంబంధిత ఎస్‌.హెచ్‌.ఓలకు తక్షణ ఆదేశాలు.జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్...

పోలీస్ గ్రీవెన్స్ డే లో ప్రజా సమస్యల ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ .

పోలీస్ గ్రీవెన్స్ డే లో ప్రజా సమస్యల ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ . నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్ డే కార్యక్రమంలో...

అక్రమ గంజాయి విక్రయిస్తున్న నలుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేసిన నల్లగొండ 1 టౌన్ పోలీస్…

అక్రమ గంజాయి విక్రయిస్తున్న నలుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేసిన నల్లగొండ 1 టౌన్ పోలీస్… నల్గొండ పట్టణంలో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నల్గొండ వన్ టౌన్ పోలీస్...

24 గంటల్లోనే నిందితులను పట్టుకున్న బాలానగర్ పోలీసులు.

"అయ్యో పాపం" అని ఆశ్రయమిస్తే అదను చూసి ఆ ఇంటికే కన్నం వేసిన ఘటన బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. నమ్మిన వారిని మత్తులో ముంచి, లక్షల విలువైన సొత్తుతో ఉడాయించిన కేటుగాళ్లను...

షేక్‌పేట్‌లోని 272 సీసీటీవీ కెమెరాల నెట్‌వర్క్‌ను ప్రారంభించిన – వి.సి. సజ్జనర్ ఐపిఎస్.

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనర్, ఐపిఎస్ షేక్‌పేట్‌లోని అపర్ణ వన్ అపార్ట్‌మెంట్స్‌లో ముఖ్య అతిథిగా హాజరై, 272 సీసీటీవీ కెమెరాల నెట్‌వర్క్‌ను ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సైబర్ క్రైమ్ అవగాహన...

తుక్కుగూడలో పహాడీషరీఫ్ పోలీసుల ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ అవగాహన సదస్సు

తుక్కుగూడలో పహాడీషరీఫ్ పోలీసుల ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ అవగాహన సదస్సు తుక్కుగూడ: పెరుగుతున్న సైబర్ మోసాల పట్ల ప్రజలను అప్రమత్తం చేసేందుకు మరియు డిజిటల్ సాంకేతికతను బాధ్యతాయుతంగా ఎలా ఉపయోగించాలో వివరించేందుకు పహాడీషరీఫ్ పోలీసులు...

Breaking News