Breaking News

Live

పెళ్లి పేరిట జరిగే మోసాలు, బ్లాక్ మెయిల్స్ పట్ల యువతులు అప్రమత్తంగా ఉండాలి-వీసీ సజ్జనర్.

పెళ్లి ముసుగులో యువతులను మోసగిస్తూ, బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్న వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్, ఐపీఎస్ ఎక్స్ వేదికగా హెచ్చరించారు. కేవలం ప్రేమ వ్యవహారాల్లోనే...

మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్షలు, జరిమానాలు తప్పవు – తస్మాత్ జాగ్రత్త.

సిరిసిల్ల పట్టణ పరిధిలోని మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న డ్రంక్ డ్రైవ్ తనిఖీల్లో పాల్గొన్న సిరిసిల్ల డిఎస్పీ నాగేంద్రచారి. మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి చర్యలపై కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని,జిల్లా ఎస్పీ ఆదేశాల...

ప్రజా సమస్యల తక్షణ పరిష్కారానికి ప్రజావాణి-జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్.

నల్గొండ జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్ డే కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నేరుగా బాధితుల వినతులను స్వీకరించి, వారి సమస్యలను ఓర్పుతో విన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన దాదాపు...

బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే కార్యక్రమం-జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే.

ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బాధితులకు సత్వర న్యాయం చేయడానికి ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు....

తెలంగాణ రాష్ట్ర 4వ – పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో జిల్లా పోలీసుల ఉత్తమ ప్రదర్శన.

గత వారం రోజులుగా సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర 4వ పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో సంగారెడ్డి జిల్లా పోలీసు క్రీడాకారులు విశేష ప్రతిభ కనబరిచి మొత్తం 21 పతకాలు (6-బంగారు,...

ఫిర్యాదుదారులతో ప్రత్యక్షంగా మాట్లాడి ఫిర్యాదులు స్వీకరించిన – జిల్లా ఎస్పీ.

ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారం అందించాలనే ఉద్దేశ్యంతో ప్రతి సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజావాణి (గ్రీవెన్స్ డే) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ తెలియజేశారు. ఈ సందర్భంగా సమస్యలతో...

ఐఎస్ఐ కుట్ర భగ్నం.. 8 మంది ఉగ్రవాదుల అరెస్ట్

తమిళనాడు, బెంగాల్‌లలో భారీ ఆపరేషన్ – తిరుప్పూర్ గార్మెంట్ యూనిట్లలో తలదాచుకున్న నిందితులు న్యూఢిల్లీ: దేశ రాజధానిలో భారీ పేలుళ్లకు కుట్ర పన్నిన పాకిస్థాన్ ఐఎస్ఐ అనుబంధ నెట్‌వర్క్‌ను ఢిల్లీ పోలీసులు ఛేదించారు. ఆదివారం...

మహిళల సురక్షిత ప్రయాణానికి ‘షీ-షట్లర్’ బస్సు ప్రారంభం

సంగారెడ్డి: జిల్లాలోని పారిశ్రామిక వాడలలో పనిచేస్తున్న మహిళల సురక్షిత ప్రయాణాన్ని దృష్టిలో ఉంచుకుని ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రారంభించారు. సొసైటీ ఫర్ సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్‌.ఎస్‌.ఎస్‌.సి) మరియు న్యూల్యాండ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు...

రవీంద్ర భారతిలో సైబర్ క్రైమ్ అవగాహన సదస్సు

హైదరాబాద్: పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలను, ముఖ్యంగా చిన్నారులను అప్రమత్తం చేసే లక్ష్యంతో సైఫాబాద్ పోలీసులు నేడు రవీంద్ర భారతిలో సైబర్ క్రైమ్ అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లక్డీకాపూల్‌లోని కంగారా...

వారసిగూడలో సైబర్ క్రైమ్ అవగాహన సదస్సు

హైదరాబాద్: సామాన్య ప్రజలను సైబర్ నేరాల పట్ల అప్రమత్తం చేసే లక్ష్యంతో సికింద్రాబాద్ జోన్ పోలీస్ విభాగం ఆధ్వర్యంలో వారసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని జామియా ఉస్మానియా సమీపంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో...

Breaking News