మాదక ద్రవ్యాల నివారణకు సామూహిక ప్రతిజ్ఞ – జిల్లా ఎస్పీ శ్రీమతి డి. జానకి ఐపీఎస్.
“నాశ ముక్త్ భారత్ అభియాన్” 5వ వార్షికోత్సవం సందర్భంగా, జిల్లా వ్యాప్తంగా మాదక ద్రవ్యాల వినియోగం నిర్మూలనకు సామూహిక ప్రతిజ్ఞ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ ప్రత్యేక డ్రైవ్లో భాగంగా జిల్లా ఎస్పీ శ్రీమతి డి....