Breaking News

Live

సంగారెడ్డిలో మొబైల్ రికవరీ మేళా – 219 సెల్ ఫోన్లు బాధితులకు అందజేత

▪️ సి.ఇ.ఐ.ఆర్ పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న ఫోన్ల రికవరీ▪️ మొబైల్ దొంగతనాలపై అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచనలు సంగారెడ్డి జిల్లా సురక్ష ప్రతినిధి: మార్చి 30, సోమవారం సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన...

“ఆ సమయంలో చనిపోవాలనిపించింది” — నటి హేమ భావోద్వేగ వ్యాఖ్యలు

▪️ డ్రగ్స్ కేసుతో తీవ్ర మానసిక వేదన ఎదుర్కొన్నట్లు వెల్లడి▪️ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో “మీట్ ది ప్రెస్” హైదరాబాద్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా ప్రత్యేక గుర్తింపు పొందిన...

సంగారెడ్డిలో సబ్-డివిజినల్ పోలీసు కార్యాలయ నూతన భవనం ప్రారంభం

మార్చి 30, సోమవారం సంగారెడ్డి జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ పక్కన నూతన సబ్-డివిజినల్ పోలీసు కార్యాలయ భవనాన్ని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రజలకు...

సంగారెడ్డిలో ప్రజల సమస్యల పరిష్కారానికి “ప్రజావాణి” కార్యక్రమం

సంగారెడ్డి జిల్లా సురక్ష ప్రతినిధి: ప్రజల సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలనే ఉద్దేశ్యంతో ప్రతి సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో “ప్రజావాణి” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా...

జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ ఎస్ఐ ప్రేమ్ సాగర్

దేశవ్యాప్తంగా పోలీసు విభాగంలో ప్రతిభను వెలికితీసే ప్రతిష్టాత్మక పోటీలైన ఆల్ ఇండియా పోలీసు డ్యూటీ మీట్ - 2025 ఈసారి మహారాష్ట్ర రాష్ట్రంలోని నాగపూర్ నగరంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన...

హైదరాబాద్‌లో పదవీ విరమణ సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహణ

ఈ కార్యక్రమానికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ & కరెక్షనల్ సర్వీసెస్ డాక్టర్ సౌమ్య మిశ్రా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమె పదవీ విరమణ పొందిన ఉద్యోగిని సన్మానించి, ఆయన నిర్దోషమైన సేవలు, నిజాయితీ,...

మైలార్‌దేవ్‌పల్లిలో కల్తీ ఆహార ముఠా గుట్టురట్టు – ముగ్గురు అరెస్ట్

దర్యాప్తులో మున్నీర్ అరుణ్ కుమార్, వుండ్యాల మస్తాన్ రెడ్డి, విశాల్ జైన్ అనే వ్యక్తులు ఎటువంటి అనుమతులు లేకుండా ఫుడ్ తయారీ యూనిట్లు నిర్వహిస్తూ, హానికరమైన రంగులు మరియు రసాయనాలను ఉపయోగిస్తున్నట్లు వెల్లడైంది. ఈ...

జాతీయ లోక్ అదాలత్‌లో 7,624 కేసుల పరిష్కారం – త్వరిత న్యాయమే లక్ష్యం: ఎస్పీ శరత్ చంద్ర పవార్

పోలీస్ శాఖ, న్యాయ విభాగం మరియు ఇతర సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయడం వల్ల ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు త్వరితగతిన న్యాయం అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని వెల్లడించారు....

ఐపీఎల్ సీజన్ నేపథ్యంలో బెట్టింగ్ ముఠాలపై కఠిన చర్యలు: హైదరాబాద్ పోలీసుల హెచ్చరిక

క్రికెట్ అనే క్రీడను జూదంగా మార్చి అమాయకుల జీవితాలతో ఆడుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. గతంలో చేపట్టిన #SayNoToBettingApps ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని, దాని...

హైదరాబాద్‌లో రామ నవమి శోభాయాత్రకు సర్వం సిద్ధం: కమిషనర్ సజ్జనర్

హైదరాబాద్: నగరంలో అత్యంత వైభవంగా జరిగే రామ నవమి శోభాయాత్రకు పోలీస్ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. శుక్రవారం ఉదయం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ సీతారాం బాగ్ పరిసరాల్లో స్వయంగా...

Breaking News