Breaking News

Live

57% మార్కుల నుంచి ఐపీఎస్‌ వరకు.. సమీర్‌ శర్మ స్ఫూర్తిదాయక ప్రయాణం

న్యూఢిల్లీ: మార్కులే జీవితాన్ని నిర్ణయిస్తాయని చాలా మంది భావిస్తుంటారు. కానీ తక్కువ మార్కులు, వరుస వైఫల్యాలు కూడా విజయానికి అడ్డంకి కావని ఐపీఎస్‌ అధికారి సమీర్‌ శర్మ తన జీవితంతో నిరూపించారు. పదో తరగతిలో...

హైదరాబాద్‌లో రూ.7.48 లక్షల వ్యాపార మోసం కేసు ఛేదించిన గోషామహల్ పోలీసులు.. ఇద్దరు అరెస్ట్

హైదరాబాద్, జూలై 6: ధాన్యాలు, పప్పుల సరఫరా పేరిట ఓ వ్యాపారిని రూ.7,48,367 మేర మోసం చేసిన ఇద్దరు నిందితులను గోషామహల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని, నేరానికి ఉపయోగించిన రెండు...

నేర పరిశోధన, ప్రాసిక్యూషన్ నాణ్యత పెంపుదలే లక్ష్యం: ప్రాసిక్యూషన్ సమీక్షా కమిటీ సమావేశానికి అదనపు పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ అధ్యక్షత

హైదరాబాద్, జూలై 5: హైదరాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ (క్రైమ్స్ & సిట్) ఎం. శ్రీనివాస్ అధ్యక్షతన జూలై 4, 2026 సాయంత్రం వారి కార్యాలయంలో ప్రాసిక్యూషన్ సమీక్షా కమిటీ (Prosecution Review Committee)...

అక్రమంగా గంజాయి రవాణా, విక్రయం: ఇద్దరు అరెస్ట్ – 2.334 కిలోల గంజాయి స్వాధీనం

హైదరాబాద్, జూలై 3: మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలపై కొనసాగుతున్న ప్రత్యేక నిఘాలో భాగంగా భవానీ నగర్ పోలీసులు, చార్మినార్ జోన్ టాస్క్‌ఫోర్స్ సిబ్బందితో కలిసి నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో ఇద్దరు గంజాయి విక్రేతలను...

మిర్యాలగూడలో విస్తృత నాకాబందీ: 150 వాహనాలపై కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 40 మంది పట్టివేత

మిర్యాలగూడ, జూలై 1: మిర్యాలగూడ పట్టణంలో మంగళవారం రాత్రి పోలీసులు విస్తృతంగా నాకాబందీ నిర్వహించి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు. తనిఖీల్లో సరైన పత్రాలు లేని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన...

చెర్లపల్లి చెరువు పునరుద్ధరణ, అభివృద్ధి ప్రాజెక్టుకు భూమి పూజతో శ్రీకారం

హైదరాబాద్, జూన్ 30, 2026: తెలంగాణ కారాగార శాఖ ఆధ్వర్యంలో చెర్లపల్లి చెరువు పునరుద్ధరణ మరియు అభివృద్ధి ప్రాజెక్టుకు నేడు చెర్లపల్లి చెరువు వద్ద భూమి పూజ నిర్వహించి అధికారికంగా శ్రీకారం చుట్టారు. తెలంగాణ...

నల్గొండలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి హత్య కేసు ఛేదన.. నలుగురు అరెస్ట్, రూ.30 లక్షల నగదు సహా కీలక స్వాధీనం

నల్గొండ పట్టణంలో సంచలనం సృష్టించిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురి దారుణ హత్య కేసును పోలీసులు కేవలం మూడు రోజుల్లోనే ఛేదించారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు జిల్లా...

10 మంది ఏఆర్ కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి.. పట్టీలు అందజేసిన జిల్లా ఎస్పీ

జిల్లా పోలీసు శాఖలో విధులు నిర్వహిస్తున్న 10 మంది ఏఆర్ కానిస్టేబుళ్లు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్...

డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం.. మంగళ్‌హాట్ పోలీసుల భారీ అవగాహన ర్యాలీ

అంతర్జాతీయ మత్తుపదార్థాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో గురువారం భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. సమాజంలో మత్తుపదార్థాల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించడం, ముఖ్యంగా...

ధర్మపూర్‌లో మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు.. రుద్ర జాగిలంతో హోటళ్లు, షాపుల పరిశీలన

ధర్మపూర్: మాదకద్రవ్యాల నిరోధక వారోత్సవాల సందర్భంగా జిల్లా పోలీసు శాఖ డ్రగ్స్ నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లా ఎస్పీ శ్రీమతి డి. జానకి, ఐపీఎస్ ఆదేశాల మేరకు డీఎస్పీ రమణారెడ్డి ఆధ్వర్యంలో ధర్మపూర్...

Breaking News