Breaking News

Live

మహిళల సురక్షిత ప్రయాణానికి ‘షీ-షట్లర్’ బస్సు ప్రారంభం

సంగారెడ్డి: జిల్లాలోని పారిశ్రామిక వాడలలో పనిచేస్తున్న మహిళల సురక్షిత ప్రయాణాన్ని దృష్టిలో ఉంచుకుని ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రారంభించారు. సొసైటీ ఫర్ సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్‌.ఎస్‌.ఎస్‌.సి) మరియు న్యూల్యాండ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు...

రవీంద్ర భారతిలో సైబర్ క్రైమ్ అవగాహన సదస్సు

హైదరాబాద్: పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలను, ముఖ్యంగా చిన్నారులను అప్రమత్తం చేసే లక్ష్యంతో సైఫాబాద్ పోలీసులు నేడు రవీంద్ర భారతిలో సైబర్ క్రైమ్ అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లక్డీకాపూల్‌లోని కంగారా...

వారసిగూడలో సైబర్ క్రైమ్ అవగాహన సదస్సు

హైదరాబాద్: సామాన్య ప్రజలను సైబర్ నేరాల పట్ల అప్రమత్తం చేసే లక్ష్యంతో సికింద్రాబాద్ జోన్ పోలీస్ విభాగం ఆధ్వర్యంలో వారసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని జామియా ఉస్మానియా సమీపంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో...

విద్యాసంస్థలు, పని ప్రదేశాల్లో మహిళ భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు

జిల్లా షీ టీమ్ చర్యలు – సోషల్ మీడియాలో అప్రమత్తంగా ఉండాలని సూచన జిల్లాలో మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఆదేశాల మేరకు జిల్లా షీ టీమ్ ప్రతిరోజూ...

జడ్‌పిహెచ్ఎస్ గుండ్రాతిమడుగులో షీ టీం అవగాహన కార్యక్రమం

కురవి పోలీస్ స్టేషన్ పరిధిలోని జడ్‌పిహెచ్ఎస్ హైస్కూల్, గుండ్రాతిమడుగులో శుక్రవారం షీ టీం, భరోసా, ఏహెచ్‌టీయూ సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ Dr. Shabarish ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం...

క్రమశిక్షణతో ప్రజల మన్ననలు పొందాలి: అదనపు ఎస్పీ చంద్రయ్య

జిల్లా పోలీస్ కార్యాలయ పరేడ్ మైదానంలో శుక్రవారం వీక్లీ పరేడ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ Mahesh B. Gite ఆదేశాల మేరకు జరిగిన ఈ పరేడ్‌లో ఆర్మ్డ్ రిజర్వ్, సివిల్ పోలీసులు, హోం గార్డ్...

హైదరాబాద్‌లో నకిలీ నంబర్ ప్లేట్‌తో సంచరించిన వ్యక్తి అరెస్ట్

హైదరాబాద్ నగరంలో నకిలీ నంబర్ ప్లేట్‌ను ఉపయోగిస్తూ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ట్రాఫిక్ చలాన్లు తప్పుగా నమోదవుతున్నాయంటూ వచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. TS13EX3358...

దొంగతనం కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష: సిరిసిల్ల కోర్టు తీర్పు

రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 20: దొంగతనం కేసులో నేరం రుజువైన నిందితుడికి మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు 5,000 రూపాయల జరిమానా విధిస్తూ సిరిసిల్ల ప్రథమ శ్రేణి న్యాయమూర్తి ప్రవీణ్ శుక్రవారం...

ఇంటర్ పరీక్షా కేంద్రాల వద్ద 163 BNSS (సెక్షన్ 144) అమలు – సిరిసిల్ల డిఎస్పీ నాగేంద్రచారి

రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 20: రాబోయే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు సిరిసిల్ల సబ్ డివిజన్ పరిధిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు డిఎస్పీ నాగేంద్రచారి ఒక ప్రకటనలో తెలిపారు....

చిక్కడపల్లిలో దొంగతనం కట్టుకథ: నిరుద్యోగ బి.టెక్ గ్రాడ్యుయేట్ అరెస్ట్

హైదరాబాద్, ఫిబ్రవరి 19 : విలాసాలకు అలవాటుపడి అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఒక యువకుడు, తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి అల్లిన 'దొంగతనం' డ్రామాను చిక్కడపల్లి పోలీసులు ఛేదించారు. సొంత ఇంట్లోనే దొంగతనం చేసి, గుర్తుతెలియని...

Breaking News