Breaking News

Live

బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడమే పోలీస్ శాఖ తొలి ప్రాధాన్యత: జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా

ప్రజల ఫిర్యాదులను సత్వరంగా పరిష్కరించి వారికి భరోసా కల్పించడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో “ప్రజావాణి” కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా తెలిపారు. బాధితులు తమ సమస్యల పరిష్కారం కోసం ఎప్పుడైనా...

పదవి విరమణ పొందిన జూనియర్ అసిస్టెంట్ మల్లయ్యకు ఆత్మీయ వీడ్కోలు

జిల్లా పోలీస్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహించి పదవి విరమణ పొందిన మల్లయ్యకు అధికారులు, సహచర సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో అదనపు...

విద్యార్థులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దు.. ఫలితాలకు భయపడొద్దు: బాలానగర్ సీఐ నర్సింహారాజు

తెలంగాణ వ్యాప్తంగా పదో తరగతి ఫలితాలు విడుదలైన నేపథ్యంలో విద్యార్థుల్లో నెలకొన్న ఆందోళనను దూరం చేసేందుకు బాలానగర్ సీఐ నర్సింహారాజు వినూత్నంగా స్పందించారు. ఫలితాల కారణంగా నిరుత్సాహానికి లోనవుతున్న విద్యార్థులకు ధైర్యం చెప్పి, వారిలో...

సైబర్ మోసాల్లో బ్యాంకు అధికారుల పాత్రపై ఉక్కుపాదం.. ఆపరేషన్ క్రాక్‌డౌన్‌లో 7 మంది అరెస్ట్

సైబర్ మోసాలకు సహకరిస్తున్న బ్యాంకు అధికారులపై సైబరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. “ఆపరేషన్ క్రాక్‌డౌన్” పేరుతో ప్రత్యేక చర్యలు చేపట్టిన సైబరాబాద్ సైబర్ క్రైమ్స్ పోలీసులు, ఐదు వేర్వేరు కేసుల్లో ప్రమేయం ఉన్న ఏడుగురు...

గులేల్‌తో షాపుల అద్దాలు ధ్వంసం చేసిన ముఠా అరెస్ట్.. 11 కేసులు ఛేదించిన ఐఎస్ సదన్ పోలీసులు

హైదరాబాద్‌లో ఖరీదైన షాపుల అద్దాలను గులేల్ మరియు గాజు గోలీలతో ధ్వంసం చేస్తూ భయాందోళనలు సృష్టిస్తున్న నలుగురు నిందితుల ముఠాను ఐఎస్ సదన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వినోదం, వికృతానందం కోసం ఈ దాడులకు...

మొబైల్ స్నాచింగ్ నిందితులను 24 గంటల్లోనే పట్టుకున్న మహంకాళి పోలీసులు

హైదరాబాద్‌లో మొబైల్ స్నాచింగ్‌కు పాల్పడిన నిందితులను మహంకాళి పోలీసులు కేవలం 24 గంటల్లోనే పట్టుకున్నారు. వేగవంతమైన దర్యాప్తుతో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా, వారి సమాచారం మేరకు ప్రధాన సూత్రధారిని కూడా అదుపులోకి తీసుకున్నారు....

హైదరాబాద్‌లో పదవీ విరమణ పొందిన జైలు శాఖ సిబ్బందికి ఘన సత్కారం

హైదరాబాద్, ఏప్రిల్ 30, 2026: ప్రిజన్స్ & కరెక్షనల్ సర్వీసెస్ డైరెక్టరేట్ జనరల్ కార్యాలయం, హైదరాబాద్‌లో సూపరాన్యుయేషన్ వయస్సు పూర్తి చేసుకుని ఏప్రిల్ 30, 2026న పదవీ విరమణ పొందిన సిబ్బంది సేవలను గౌరవిస్తూ...

ముస్తాబాద్ హత్య కేసులో నలుగురికి జీవిత ఖైదు

సిరిసిల్ల, ఏప్రిల్ 29: ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన హత్య కేసులో నలుగురు నిందితులకు జీవిత ఖైదు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.6,000 జరిమానా విధిస్తూ సిరిసిల్ల జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీరజ...

ఎస్‌ఎస్‌బీ (SSB)లో 2025 నోటిఫికేషన్ విడుదల, యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి – ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్

సంగారెడ్డి: సశస్త్ర సీమ బల్ (ఎస్‌ఎస్‌బీ)లో 2025 సంవత్సరానికి సంబంధించి సబ్ ఇన్‌స్పెక్టర్ (SI), అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ASI), కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పరితోష్...

మహిళల భద్రత, బాలల రక్షణ, మాదకద్రవ్యాల దుర్వినియోగం, సైబర్ నేరాలపై సంగారెడ్డిలో అవగాహన కార్యక్రమం

సంగారెడ్డి: ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ రోజు (29.04.2026) సంగారెడ్డి యం.ఎన్.ఆర్ మెడికల్ కళాశాలలో జిల్లా పోలీసు, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్, చైల్డ్ వెల్ఫేర్ శాఖల సమన్వయంతో మహిళల...

Breaking News