Breaking News

తెలంగాణ కొత్త డీజీపీ ఎంపికకు యూపీఎస్సీ ముగ్గురు ఐపీఎస్ అధికారుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది.

తెలంగాణ కొత్త డీజీపీ ఎంపికకు యూపీఎస్సీ కసరత్తు

తెలంగాణ తదుపరి డీజీపీ ఎంపిక ప్రక్రియలో భాగంగా యూపీఎస్సీ ముగ్గురు ఐపీఎస్ అధికారుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. సీవీ ఆనంద్ ఐపీఎస్ ,సౌమ్య మిశ్రా ఐపీఎస్ , ప్రభాకర్ ఆప్టే ఐపీఎస్, లతో కూడిన ఈ జాబితా నుండి ఒకరిని ప్రభుత్వం ఖరారు చేయనుంది. ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి వచ్చే నెలలో పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఈ నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది. త్వరలోనే వీరిలో ఒకరిని కొత్త పోలీస్ బాస్ గా నియమిస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేయనుంది. ఈ ముగ్గురిలో రేసులో ఎవరు నిలుస్తారనేది ఆసక్తికరంగా మారింది.

మహబూబాబాద్ జిల్లాకు 4,000 గంజాయి టెస్టింగ్ కిట్లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *