Breaking News

ప్రజా పాలనలో భాగంగా సంగారెడ్డిలో “అరైవ్ అలైవ్” రోడ్డు భద్రత కార్యక్రమం

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా సంగారెడ్డి జిల్లా వాక్సెన్ యూనివర్సిటీలో “అరైవ్ అలైవ్” రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అడిషనల్ డీజీపీ మహేష్...

ప్రజల భద్రతే మా ధర్మం.. సురక్షిత ప్రయాణమే మా లక్ష్యం

“అరైవ్ అలైవ్ – 2026”లో భాగంగా జహీరాబాద్‌లో ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రారంభం – డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు సంగారెడ్డి జిల్లా, ఫిబ్రవరి 27: రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజల ప్రాణాలను కాపాడాలనే లక్ష్యంతో...