Breaking News

మైలార్‌దేవ్‌పల్లి పీఎస్ పరిధిలో డోర్-టు-డోర్ సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం నిర్వహణ

ఏప్రిల్ 14, 2026 మంగళవారం, రాజేంద్రనగర్ జోన్ డిసిపి ఎస్. శ్రీనివాస్ నేతృత్వంలో మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతి కాలనీ, మాలిక రాయల్ టెర్రస్ అపార్ట్‌మెంట్‌లో డోర్-టు-డోర్ సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం...

సైబర్ నేరాల నివారణలో బ్యాంకర్ల పాత్ర కీలకం: అప్రమత్తంగా ఉండాలని సూచనలు

సైబర్ నేరాల పెరుగుతున్న నేపథ్యంలో సామాన్య ప్రజలను మోసాల నుండి కాపాడడంలో బ్యాంకు ఉద్యోగుల పాత్ర అత్యంత కీలకమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రజల సొమ్ముకు కాపలాదారులుగా ఉన్న బ్యాంకర్లు తమ కస్టమర్ల పట్ల మరింత...