Breaking News

మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష

సంగారెడ్డి జిల్లా సదాశివపేట పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి సంగారెడ్డి ప్రత్యేక పోక్సో కోర్టు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. ప్రత్యేక పోక్సో న్యాయమూర్తి...

నల్లగొండలో పోలీస్ గ్రీవెన్స్ డే: 28 ఫిర్యాదులపై తక్షణ చర్యలకు ఎస్పి శరత్ చంద్ర పవార్ ఆదేశాలు

ప్రతి ఫిర్యాదును శ్రద్ధగా విన్న ఎస్పి గారు, సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ఆలస్యం చేయకుండా, చట్టపరమైన విధానాల ప్రకారం వేగంగా స్పందించాలని సూచించారు. ఈ సందర్భంగా...