Breaking News

“అరైవ్ అలైవ్” కార్యక్రమాలతో సంగారెడ్డిలో రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన – ఎస్పీ పరితోష్ పంకజ్

“ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యాచరణలో భాగంగా సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా “అరైవ్ అలైవ్” రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించినట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు....

రోడ్డు భద్రత నియమాలు పాటిస్తేనే ప్రమాదాల నివారణ సాధ్యం

సిరిసిల్లలో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన “అరైవ్.. అలైవ్” కార్యక్రమంలో రాష్ట్ర రైల్వే, రోడ్డు భద్రత ఐజీపీ రమేష్ నాయుడు ఐపీఎస్ రోడ్డు భద్రతపై కీలక సూచనలు చేశారు. జిల్లా పోలీస్ శాఖ, రవాణా...