కురవి మండల కేంద్రంలో Rs 1,50,000/- రూపాయిల విలువ గల 03 kG ల గంజాయి పట్టివేత. ఇద్దరి వ్యక్తుల అరెస్ట్. రురల్ Ci సర్వయ్య మాట్లాడుతూ జిల్లా Sp శ్రీ డాక్టర్ శబరిష్....
రాజస్థాన్ – జైసల్మేర్ నుండి లాంగెవాలా వరకు నిర్వహించిన ది బోర్డర్ రన్ 2025” 100 కిలోమీటర్ల అంతర్జాతీయ ప్రమాణాల అల్ట్రా మారథాన్ రన్లో పాల్గొన్న జిల్లాకు చెందిన ఆర్ముడ్ రిజర్వ్ కానిస్టేబుల్ అనిల్...
ఎన్నికల నియమవళిపై పోలీస్ అధికారులు గ్రామాలు పర్యటిస్తూ విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని పోలింగ్ కేంద్రాల్లో పటిష్ట భద్రత ఏర్పాటు. శాంతియుత ఎన్నికల కోసం జిల్లా పోలీస్ యంత్రంగం సంసిద్ధం....
ఘనంగా హోంగార్డుల రైజింగ్ డే వేడుకలు శాంతిభద్రతల పరిరక్షణలో హోంగార్డులది కీలకపాత్ర త్వరలో ప్రత్యేక కో-ఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ ఘనంగా హోంగార్డుల రైజింగ్ డే వేడుకలు నగరంలో...
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన హోమ్ గార్డ్స్ రైసింగ్ డే కార్యక్రమంలో, ఫింగర్ ప్రింట్ యూనిట్లో విధులు నిర్వహిస్తున్న అప్పగళ్ళ జగన్ విశేష సేవలను గుర్తిస్తూ సత్కరించారు. ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్...
• స్థానిక సంస్థలకు ఎన్నికల దృష్ట్యా కట్టుదిట్టంగా చెక్ పోస్ట్ ల నిర్వహణ..• అంతర్ రాష్ట్ర చెక్ పోస్ట్ లను, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సందర్శించిన నారియణఖేడ్ డిఎస్పీ వెంకట్ రెడ్డి. సంగారెడ్డి జిల్లా...
ప్రజలు శాంతియుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునేల చర్యలు. గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా నామినేషన్ సెంటర్స్,చెక్ పోస్టులు ఆకస్మిక తనిఖీ. ఎల్లారెడ్డిపేట,ముస్తాబద్ మండలాలలో పలు నామినేషన్ సెంటర్స్ తోపాటుగా పెద్దమ్మ,వెంకట్రావుపల్లి చెక్ పోస్ట్ లను...
సైబర్ నేరాలకు ఇక స్వస్తి.. “ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్” పేరుతో ఆరు వారాల ప్రత్యేక కార్యక్రమాలు.. • సైబర్ జాగ్రుకత దివాస్ లో భాగంగా జిల్లా వ్యాప్తంగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు..•...
గ్రామ పంచాయితీ ఎన్నికలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం ప్రతి ఒక్కరు ఎన్నికల నియమావళికి లోబడి నడుచుకోవాలి జిల్లా యస్పి శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలి .. ఎన్నికల...