
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పీయస్ పరిధిలోని కోమటిపల్లి గ్రామంలో ప్రజలకు చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన ఎస్సై మురళీధర్. జిల్లా ఎస్పీ రాం నాథ్ కేకన్ ఐపీఎస్ ఆదేశాలతో గ్రామ గ్రామానికి పోలీస్ సేవల పై,ప్రజలకు చట్టాలపై అవగాహన,సైబర్ క్రైమ్స్ పై ప్రజలకు అవగాహన,రోడ్డు భద్రతా ప్రమాణాలు,ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అంశాలు తదితర విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించిన కేసముద్రం ఎస్సై మురళీధర్ రాజు.