Breaking News

నూతనంగా పదోన్నతి పొంది జిల్లా ఎస్పీ డా. శబరీష్ ను మర్యాదపూర్వకంగా కలిసిన హెడ్ కానిస్టేబుళ్లు.

హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొంది మహబూబాబాద్ జిల్లా పోలీసు కార్యాలయంలో మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.
పదోన్నతి పొందిన హెడ్ కానిస్టేబుల్స్ సీ.హెచ్ శ్రీనివాసరావు, పి. రాంబాబు, డీ. వెంకటేశ్వర్లు కు ఎస్పీ శుభాకాంక్షలు తెలియజేసి, పోలీసు శాఖలో బాధ్యతలు మరింత నిబద్ధతతో, ప్రజలకు ఉపయోగపడే విధంగా నిర్వహించాలని సూచించారు. క్రమశిక్షణ, సేవాభావం, ప్రజల పట్ల స్నేహపూర్వక దృక్పథం కలిగి విధులు నిర్వర్తించాలని దిశానిర్దేశం చేశారు

నిర్మాణ భవనాల యజమానులమంటూ రూ.16 లక్షల మోసం.. ఇద్దరు నిందితుల అరెస్ట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *