Breaking News

శ్రీరామనవమి ఉత్సవాలకు 300 మంది పోలీసులతో భారీ బందోబస్తు: ఎస్పీ మహేష్ బి. గితే

రాజన్న సిరిసిల్ల: జిల్లావ్యాప్తంగా నిర్వహించబడే శ్రీరామనవమి ఉత్సవాలు, ముఖ్యంగా వేములవాడ రాజన్న క్షేత్రంలో జరిగే సీతారాముల కళ్యాణోత్సవానికి పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. ఉత్సవాల సందర్భంగా...

నల్లగొండ చౌరస్తాలో లారీ ప్రమాదం – ఘటనాస్థలాన్ని పరిశీలించిన ఎస్పీ శరత్ చంద్ర పవార్

నార్కట్‌పల్లి, ఫిబ్రవరి 27: నార్కట్‌పల్లి పట్టణ కేంద్రంలోని నల్లగొండ చౌరస్తా జంక్షన్ వద్ద నిన్న రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాద స్థలాన్ని జిల్లా ఎస్పీ Sharath Chandra Pawar, ఐపీఎస్ ఈరోజు ఉదయం...