Breaking News

ప్రత్యేక రిమిషన్‌తో 91 మంది యావజ్జీవ ఖైదీల విడుదల.. పునరావాసం కోసం ఉపాధి, స్వయం ఉపాధి సహాయం

హైదరాబాద్, జూన్ 2: తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన ప్రత్యేక రిమిషన్ మేరకు అర్హత సాధించిన 91 మంది యావజ్జీవ ఖైదీలను తెలంగాణ కారాగారాలు మరియు సంస్కరణ సేవల శాఖ మంగళవారం విడుదల చేసింది....

ప్రత్యేక రిమిషన్‌కు 92 మంది జీవిత ఖైదీలు అర్హులు.. గవర్నర్ ఆమోదం

సుప్రీంకోర్టు Sonadhar Vs The State of Chhattisgarh కేసులో 2025 ఫిబ్రవరి 18న ఇచ్చిన ఆదేశాల మేరకు జీవిత ఖైదీల ప్రత్యేక రిమిషన్ ప్రక్రియకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు శాశ్వత విధానాలు రూపొందించాలని...