Breaking News

ఆటోలు, బ్యాటరీల దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్.. రూ.7 లక్షల సొత్తు స్వాధీనం

హైదరాబాద్ నగర పరిధిలో వరుస ఆటో రిక్షాలు, వాహనాల బ్యాటరీల దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్‌జిల్లా దొంగల ముఠాను శంషాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు, పహాడీషరీఫ్ పోలీసులతో కలిసి అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.7...