Breaking News

హత్య కేసులో సంచలన తీర్పు.. 10 మంది నిందితులకు జీవిత ఖైదు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో సంచలనం రేపిన హత్య కేసులో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో పది మంది నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ సిరిసిల్ల...