Breaking News

ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలపై ఎస్పీ మహేష్ బి గితే ఆకస్మిక తనిఖీ

రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరుగుతున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల సందర్భంగా జిల్లా ఎస్పీ మహేష్ బి గితే పరీక్షా కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సిరిసిల్ల పట్టణంలోని జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని...