బ్రేకింగ్ న్యూస్
సంగారెడ్డి జిల్లాలో ఒకే రాత్రి రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతిరిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగంహెచ్-సిటీ పనులతో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంనాణ్యమైన దర్యాప్తుతో కేసులను వేగంగా పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్‌లో పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలుచోరీ, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాలపై కఠిన చర్యలుహైదరాబాద్‌లో వాసవి కాలేజ్‌ విద్యార్థులకు ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహననల్లగొండలో వరుస పగటి చోరీలకు చెక్.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్బంజారాహిల్స్‌ అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షగంజాయి వ్యసన నిర్మూలనే లక్ష్యం: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలిసంగారెడ్డి జిల్లాలో ఒకే రాత్రి రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతిరిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగంహెచ్-సిటీ పనులతో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంనాణ్యమైన దర్యాప్తుతో కేసులను వేగంగా పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్‌లో పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలుచోరీ, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాలపై కఠిన చర్యలుహైదరాబాద్‌లో వాసవి కాలేజ్‌ విద్యార్థులకు ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహననల్లగొండలో వరుస పగటి చోరీలకు చెక్.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్బంజారాహిల్స్‌ అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షగంజాయి వ్యసన నిర్మూలనే లక్ష్యం: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి
Hyderabad

హైదరాబాద్‌లో రామ నవమి శోభాయాత్రకు సర్వం సిద్ధం: కమిషనర్ సజ్జనర్

హైదరాబాద్‌లో రామ నవమి శోభాయాత్రకు సర్వం సిద్ధం: కమిషనర్ సజ్జనర్

హైదరాబాద్: నగరంలో అత్యంత వైభవంగా జరిగే రామ నవమి శోభాయాత్రకు పోలీస్ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. శుక్రవారం ఉదయం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ సీతారాం బాగ్ పరిసరాల్లో స్వయంగా పర్యటించి, భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం

ఈ సందర్భంగా సజ్జనర్ మీడియాతో మాట్లాడుతూ.. “శోభాయాత్ర ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు సీతారాం బాగ్ ఆలయం నుండి ప్రారంభమై, రాత్రి 10 గంటల కల్లా ముగిసేలా పక్కా రూట్ మ్యాప్ సిద్ధం చేశాం. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం” అని వెల్లడించారు.

డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిఘా

యాత్ర సాగే మార్గాలను ఇప్పటికే పలు శాఖల అధికారులతో కలిసి క్షుణ్ణంగా పరిశీలించినట్లు కమిషనర్ తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం తీసుకున్న చర్యలు:

  • భారీ బందోబస్తు: దాదాపు 3,000 మంది పోలీస్ సిబ్బందితో పటిష్టమైన భద్రత.
  • సాంకేతిక నిఘా: యాత్ర పొడవునా డ్రోన్లు, సీసీ టీవీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ.

ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ప్రముఖులు

బందోబస్తు పరిశీలనకు ముందు, గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తో కలిసి సజ్జనర్ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో వారు పాల్గొన్నారు.

రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగం

నగర ప్రజలందరూ పోలీసులకు సహకరించి, శోభాయాత్రను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కమిషనర్ కోరారు.