
సిరిసిల్ల లోని సుందరయ్య నగర్ సిక్కువాడకు చెందిన ముగ్గురు వ్యక్తులు 1.బుర్హాణి నర్సింగ్ @ భురని నరసింహ సింగ్ s/o అర్జున్ సింగ్, 2.రాజేష్ సింగ్ s/o గురు భజన సింగ్, 3.బురని గోపాల్ సింగ్ s/o భీం సింగ్ లు తల్వార్లు(3పెద్ద కత్తులు) పట్టుకొని రోడ్డు మీదికి వచ్చి భయంకరంగా అరుస్తూ వారిలో వారు ఒకరి పై ఒకరు దాడి చేసుకొంటూచుట్టూ ప్రక్కల ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ ప్రజా శాంతికి భంగం కల్గించిన అట్టి ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసి రిమండుకి తరలించానైనది. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తూ ప్రజలకు భయబ్రాంతులకు గురి చేస్తే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదు అని ఇన్స్పెక్టర్ ఈ సందర్భంగా హెచ్చరించారు.
