Breaking News

Live

జిల్లా వ్యాప్తంగా గంజాయి, డ్రగ్స్ దుష్పరిణామాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు

మాదకద్రవ్యాల అవగాహన వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ జిల్లా ప్రతినిధి: తెలంగాణ ఈగల్ (EAGLE) టీమ్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై విద్యార్థులు, యువత, ప్రజలకు అవగాహన కల్పించేందుకు...

NEET-UG–2026 పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ డా. శబరీష్

మహబూబాబాద్, జూన్ 22: నీట్-యూజీ–2026 పరీక్షలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ ఆదివారం మహబూబాబాద్ పట్టణంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని...

NEET (UG)-2026 రీ-ఎగ్జామినేషన్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్

నల్గొండ, జూన్ 21: జిల్లాలో నిర్వహిస్తున్న NEET (UG)-2026 రీ-ఎగ్జామినేషన్ సందర్భంగా పరీక్షల నిర్వహణను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ స్వయంగా పర్యవేక్షించారు. నల్గొండ పట్టణంలోని ఎన్.జీ. కళాశాల పరీక్షా కేంద్రాన్ని...

రెండవ జాతీయ లోక్ అదాలత్‌లో 2,877 కేసుల పరిష్కారం.. బాధితులకు ₹26.88 లక్షల నగదు అందజేత

జిల్లా ప్రతినిధి: జిల్లాలో శనివారం నిర్వహించిన రెండవ జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని జిల్లా ఎస్పీ D. Janaki తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా మొత్తం 2,877 కేసులు పరిష్కరించబడినట్లు వెల్లడించారు....

కేబీఆర్ పార్కు చుట్టూ వన్‌వే ట్రయల్ రన్: క్షేత్రస్థాయిలో పరిశీలించిన సీపీ వీసీ సజ్జనర్

హైదరాబాద్, జూన్ 21: హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్‌ఫార్మేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (H-CITI) ప్రాజెక్టు నిర్మాణ పనుల నేపథ్యంలో బంజారాహిల్స్–జూబ్లీహిల్స్ పరిధిలోని కేబీఆర్ పార్కు చుట్టూ ఆదివారం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రెండో వన్‌వే...

న్యాయవాదుల సంక్షేమానికి రూ.500 కోట్లు కేటాయించాలి: ఐలు భారీ ధర్నా

హైదరాబాద్, జూన్ 20: న్యాయవాదుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్లు ప్రత్యేకంగా కేటాయించాలని అఖిల భారత న్యాయవాదుల సంఘం (ఐలు) డిమాండ్ చేసింది. అలాగే 2019 తర్వాత నమోదైన న్యాయవాదులకు వెంటనే...

మానవతా సేవలో జిల్లా పోలీసు శాఖ.. వృద్ధాశ్రమాన్ని సందర్శించిన ఎస్పీ మహేష్ బి. గితే

గంభీరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని "మా" అభాగ్యుల వృద్ధాశ్రమాన్ని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే శనివారం సందర్శించి వృద్ధులతో ఆప్యాయంగా ముచ్చటించారు. వారి ఆరోగ్య పరిస్థితులు, అవసరాలను అడిగి తెలుసుకుని, వారికి అవసరమైన...

రోడ్డు ప్రమాదంలో శ్వాస కోల్పోయిన పసికందును సీపీఆర్‌తో బ్రతికించిన రాజేంద్రనగర్ పోలీస్ బృందం

రాజేంద్రనగర్ జోన్ పోలీసుల సమయస్ఫూర్తి, మానవత్వంతో వ్యవహరించిన తీరుతో రోడ్డు ప్రమాదంలో శ్వాస కోల్పోయిన ఏడాది పసికందు ప్రాణాలు దక్కాయి. రాజేంద్రనగర్ జోన్ డీసీపీ ఎస్. శ్రీనివాస్ ఆధ్వర్యంలోని నైట్ డ్యూటీ ఎస్కార్ట్ సిబ్బంది...

పాస్‌పోర్ట్ సేవల్లో దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ పోలీస్

తెలంగాణ రాష్ట్ర పోలీస్‌కు ప్రతిష్ఠాత్మక ‘ఇన్‌స్టిట్యూషనల్ పెర్ఫార్మెన్స్ అవార్డు’ పాస్‌పోర్ట్ పోలీస్ వెరిఫికేషన్ సేవలను వేగవంతంగా, పారదర్శకంగా, ప్రజా కేంద్రిత విధానంలో అందిస్తూ దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ట్ర పోలీస్‌కు భారత ప్రభుత్వ...

“నేను సైతం” సీసీటీవీ కెమెరాల రీ-వెరిఫికేషన్‌పై సైబరాబాద్ సీపీ సమీక్ష

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసిన 1,37,042 "నేను సైతం" సీసీటీవీ కెమెరాల పనితీరు, జియో ట్యాగింగ్, రీ-వెరిఫికేషన్ ప్రక్రియపై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు....

Breaking News