Breaking News

ముస్తాబద్‌లో 101 సీసీ కెమెరాల ప్రారంభం.. భద్రతకు మరింత బలోపేతం: ఎస్పీ మహేష్ బి. గితే

ముస్తాబద్, మే 30: రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబద్ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన 101 సీసీ కెమెరాలను జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే శనివారం ప్రారంభించారు. ముస్తాబద్...

శ్రీరామనవమి ఉత్సవాలకు 300 మంది పోలీసులతో భారీ బందోబస్తు: ఎస్పీ మహేష్ బి. గితే

రాజన్న సిరిసిల్ల: జిల్లావ్యాప్తంగా నిర్వహించబడే శ్రీరామనవమి ఉత్సవాలు, ముఖ్యంగా వేములవాడ రాజన్న క్షేత్రంలో జరిగే సీతారాముల కళ్యాణోత్సవానికి పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. ఉత్సవాల సందర్భంగా...