Breaking News

చర్లపల్లి కేంద్ర కారాగారంలో ప్రభుత్వ ఐటీఐ ఏర్పాటుకు వేగంగా సన్నాహాలు.. సన్నద్ధతలను సమీక్షించిన డీజీ సౌమ్య మిశ్రా

జైళ్లలో ఖైదీల పునరావాసం, నైపుణ్యాభివృద్ధికి తెలంగాణ జైళ్ల శాఖ మరో కీలక అడుగు వేస్తోంది. ఖైదీలకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో చర్లపల్లి కేంద్ర కారాగారంలో ప్రభుత్వ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (ఐటీఐ) ఏర్పాటు...

జైళ్ల డీజీ డా. సౌమ్య మిశ్రా చేతుల మీదుగా 32వ “మై నేషన్” ఫిల్లింగ్ స్టేషన్ ప్రారంభం – నర్సంపేట మహిళా జైలు తనిఖీ, మామ్నూర్ సెంట్రల్ జైలులో పరిపాలనా భవనం ఆవిష్కరణ

వరంగల్ జిల్లాలో తెలంగాణ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ డా. సౌమ్య మిశ్రా, IPS పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఖైదీల పునరావాసం, జైళ్ల ఆధునీకరణ, సంక్షేమ చర్యలకు...