Breaking News

మహబూబాబాద్ ధాన్యం మార్కెట్‌లో మహిళా భద్రత, సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన షీటీమ్

మహబూబాబాద్ జిల్లా షీటీమ్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ ధాన్యం మార్కెట్‌లో మహిళా భద్రత, బాలల రక్షణ, సైబర్ నేరాలపై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 70 మంది రైతులు, వ్యవసాయ మార్కెట్...