బ్రేకింగ్ న్యూస్
సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలిసైబర్ జాగృకత దివాస్ కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు.కేబీఆర్‌ పార్క్‌ వన్‌-వే విధానంపై క్షేత్రస్థాయి పరిశీలనమహబూబాబాద్ యువతకు పోలీస్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ.. గొప్ప అవకాశంరాజాపూర్ హత్య కేసును ఛేదించిన మహబూబ్‌నగర్ పోలీసులురాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్శాంతి, సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనంవికారాబాద్ జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బి. రమేశ్ కుమార్పోగొట్టుకున్న 34 మొబైల్ ఫోన్లు రికవరీ.. బాధితులకు అందజేసిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులుఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు.సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలిసైబర్ జాగృకత దివాస్ కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు.కేబీఆర్‌ పార్క్‌ వన్‌-వే విధానంపై క్షేత్రస్థాయి పరిశీలనమహబూబాబాద్ యువతకు పోలీస్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ.. గొప్ప అవకాశంరాజాపూర్ హత్య కేసును ఛేదించిన మహబూబ్‌నగర్ పోలీసులురాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్శాంతి, సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనంవికారాబాద్ జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బి. రమేశ్ కుమార్పోగొట్టుకున్న 34 మొబైల్ ఫోన్లు రికవరీ.. బాధితులకు అందజేసిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులుఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు.
Telangana

సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలి

సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలి

గణేష్‌ ఉత్సవాల నిర్వహణకు ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలి: జిల్లా ఎస్పీ డా. శబరీష్‌

మహబూబాబాద్‌: పోలీసింగ్‌లో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించడంతో పాటు, గణేష్‌ ఉత్సవాల నిర్వహణకు ముందస్తు ప్రణాళికతో పకడ్బందీ చర్యలు చేపట్టాలని మహబూబాబాద్‌ జిల్లా ఎస్పీ డా. శబరీష్‌ ఐపీఎస్‌ పోలీసు అధికారులను ఆదేశించారు. మహబూబాబాద్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో జిల్లా పోలీసు అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పలు కీలక అంశాలపై సమీక్షించారు.

పోలీస్‌ స్టేషన్లలో సీసీటీఎన్‌ఎస్‌, ఈ-సాక్ష్య, ఈ-సమ్మన్స్‌ తదితర సాంకేతిక వ్యవస్థల వినియోగం, కేసులకు సంబంధించిన వివరాల నమోదు, పెండింగ్‌ ప్రక్రియలు, సాంకేతిక సమస్యల పరిష్కారం వంటి అంశాలను ఎస్పీ సమగ్రంగా పరిశీలించారు. పోలీసింగ్‌లో అందుబాటులో ఉన్న సాంకేతిక వ్యవస్థలను కేవలం వివరాల నమోదు కోసమే కాకుండా దర్యాప్తు ప్రక్రియను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహించేందుకు ఉపయోగించుకోవాలని సూచించారు.

సైబర్ జాగృకత దివాస్ కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు.

సీసీటీఎన్‌ఎస్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు నుంచి దర్యాప్తు పూర్తయ్యే వరకు ప్రతి దశకు సంబంధించిన వివరాలను సకాలంలో, కచ్చితంగా నమోదు చేయాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న ఎంట్రీలను ఎప్ప