జాతీయ లోక్ అదాలత్లో 7,624 కేసుల పరిష్కారం – త్వరిత న్యాయమే లక్ష్యం: ఎస్పీ శరత్ చంద్ర పవార్
పోలీస్ శాఖ, న్యాయ విభాగం మరియు ఇతర సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయడం వల్ల ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు త్వరితగతిన న్యాయం అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని వెల్లడించారు....
