Breaking News

గాంధీ వర్ధంతి సందర్భంగా 2 నిమిషాలు మౌనం పాటించిన నివాళులు అర్పించిన మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS

ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ గారి  వర్ధంతి సందర్బంగా మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఈరోజు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ, అధికారులు, సిబ్బంది తో కలిసి 2 నిమిషాలు మౌనం పాటించడం జరిగింది.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం మహనియులు తమ అమూల్యమైన ప్రాణాలను సైతం పణంగా పెట్టి ,పొరాడి ప్రాణ త్యాగం చేసి అసువులు బాసిన అమరవీరుల జ్ఞాపకార్ధం కోసం స్మరించుకొనుటకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలమేరకు నేడు వారికి 2 నిమిషాల మౌనం పాటించడం జరిగిందని తెలియజేశారు.

క్రీడలు మానసిక ఉల్లాసానికి తోడ్పడతాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *