జిల్లాలో శాంతి భద్రతలను పరిరక్షించే దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. పోలీస్ యాక్ట్ 1861 ప్రకారం ఏప్రిల్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నెల రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక...
సైబర్ నేరాల పెరుగుతున్న నేపథ్యంలో సామాన్య ప్రజలను మోసాల నుండి కాపాడడంలో బ్యాంకు ఉద్యోగుల పాత్ర అత్యంత కీలకమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రజల సొమ్ముకు కాపలాదారులుగా ఉన్న బ్యాంకర్లు తమ కస్టమర్ల పట్ల మరింత...
బోయినపల్లి: పోలీస్ శాఖలో నాలుగు దశాబ్దాలపాటు విశిష్ట సేవలందించిన ఏఎస్ఐ కొమురయ్య పదవీ విరమణ పొందగా, జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. 1985లో కానిస్టేబుల్గా సేవలు ప్రారంభించిన కొమురయ్య, 41 సంవత్సరాలపాటు అంకితభావంతో...
తంగలపల్లి మండలం: ప్రధాన రహదారిపై తెగి పడిన కరెంట్ వైర్లను గుర్తించి అప్రమత్తంగా వ్యవహరించిన హోమ్ గార్డ్ డ్రైవర్ తేజ పెద్ద ప్రమాదాన్ని తప్పించారు. సోమవారం అర్ధరాత్రి సుమారు రెండు గంటల సమయంలో, సిరిసిల్ల...
హైదరాబాద్: ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న కలుషిత అల్లం-వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రంపై పోలీసులు భారీ దాడి నిర్వహించి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కట్టెదాన్ పారిశ్రామిక...
నల్లగొండ: రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో “అరైవ్ అలైవ్” కార్యక్రమం భాగంగా నల్లగొండ పట్టణ కేంద్రంలో విస్తృత అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి...
Hyderabad City Police టాస్క్ఫోర్స్ కీలక ఆపరేషన్లో భాగంగా Banjara Hills ప్రాంతంలో అక్రమంగా గ్యాస్ సిలిండర్లను నిల్వ చేసి, అధిక ధరలకు విక్రయిస్తున్న ముఠాను బట్టబయలు చేసింది. ఈ ఘటనలో మొత్తం 10...
▪️ సి.ఇ.ఐ.ఆర్ పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న ఫోన్ల రికవరీ▪️ మొబైల్ దొంగతనాలపై అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచనలు సంగారెడ్డి జిల్లా సురక్ష ప్రతినిధి: మార్చి 30, సోమవారం సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన...
▪️ డ్రగ్స్ కేసుతో తీవ్ర మానసిక వేదన ఎదుర్కొన్నట్లు వెల్లడి▪️ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో “మీట్ ది ప్రెస్” హైదరాబాద్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, కమెడియన్గా ప్రత్యేక గుర్తింపు పొందిన...
మార్చి 30, సోమవారం సంగారెడ్డి జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ పక్కన నూతన సబ్-డివిజినల్ పోలీసు కార్యాలయ భవనాన్ని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రజలకు...