Breaking News

చర్లపల్లి కేంద్ర కారాగారంలో ప్రభుత్వ ఐటీఐ ఏర్పాటుకు వేగంగా సన్నాహాలు.. సన్నద్ధతలను సమీక్షించిన డీజీ సౌమ్య మిశ్రా

జైళ్లలో ఖైదీల పునరావాసం, నైపుణ్యాభివృద్ధికి తెలంగాణ జైళ్ల శాఖ మరో కీలక అడుగు వేస్తోంది. ఖైదీలకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో చర్లపల్లి కేంద్ర కారాగారంలో ప్రభుత్వ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (ఐటీఐ) ఏర్పాటు...

పదవీ విరమణ పొందిన జైళ్ల శాఖ సిబ్బందికి ఘన సన్మానం

హైదరాబాద్‌లోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ కార్యాలయంలో 2026 మే 29న పదవీ విరమణ పొందిన జైళ్ల శాఖ సిబ్బందికి ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. సూపరాన్యుయేషన్ వయస్సు పూర్తిచేసుకుని...